Webdunia - Bharat's app for daily news and videos

Install App

కార్తీకమాస స్నానాలు ప్రారంభం... వీడియో చూడండి

Webdunia
ఏలూరు జిల్లా మొగల్తూరు సముద్ర తీర ప్రాంతం నిత్యం భక్తుల రద్దీతో నిండి ఉంటుంది. కార్తీక మాసం ప్రారంభం కావడంతో భక్తుల సందడి మొదలైంది. భక్తుల రద్దీ దృష్ట్యా రోడ్డు మార్గాన్ని ఆధునీకరించిన అధికారులు సముద్ర స్నానం ఆచరించే భక్తులకు అవసరమైన సౌకర్యాలను కల్పించడం మరిచారు.

స్నానమాచరించిన మహిళలకు దుస్తులు మార్చుకునేందుకు ఏర్పాట్లు లేక ఇబ్బంది పడుతున్నారు. మరోవైపు పుణ్య స్నానాలను ఆచరించేందుకు వచ్చిన భక్తులను సమీప ప్రాంతాలలో ఉన్న మద్యం దుకాణాలు బెంబేలెత్తిస్తున్నాయి.

పూటుగా తాగిన మైకంలో కొందరు సముద్రంలో స్నానం చేయడానికి దిగి ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు. ఇదిలా ఉంటే బీచ్ కు వాహనాల్లో వచ్చే సుదూర ప్రయాణికుల వద్ద నుంచి టోల్‌గేట్లు ఏర్పాటు చేసి డబ్బు గుంజుతున్నారు. పండుగలనాడు లక్షల్లో వచ్చే భక్తులకోసం అధికారులు తగిన సౌకర్యాలను కల్పించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Soap: భార్య సబ్బును వాడిన భర్త.. చివరికి జైలు పాలయ్యాడు.. ఎక్కడో తెలుసా?

పెళ్లైన పది రోజులకే ప్రియుడితో భార్య జంప్.. హమ్మయ్య అంటూ ఊపిరి పీల్చుకున్న భర్త!

Sharmila Phone Tap: హైదరాబాదులో షర్మిల ఫోన్ ట్యాప్ చేశారట.. ఎవరికోసమో తెలుసా?

సీఎం రేవంత్ రెడ్డి ఫోన్‌ను కూడా ట్యాప్ చేశారు.. శిక్ష పడాల్సిందే: మహేష్ కుమార్ గౌడ్

Palestinians : గాజాలో దాడి.. 45మంది పాలస్తీనియన్లు మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

Show comments