Webdunia - Bharat's app for daily news and videos

Install App

కార్తీకమాస స్నానాలు ప్రారంభం... వీడియో చూడండి

Webdunia
ఏలూరు జిల్లా మొగల్తూరు సముద్ర తీర ప్రాంతం నిత్యం భక్తుల రద్దీతో నిండి ఉంటుంది. కార్తీక మాసం ప్రారంభం కావడంతో భక్తుల సందడి మొదలైంది. భక్తుల రద్దీ దృష్ట్యా రోడ్డు మార్గాన్ని ఆధునీకరించిన అధికారులు సముద్ర స్నానం ఆచరించే భక్తులకు అవసరమైన సౌకర్యాలను కల్పించడం మరిచారు.

స్నానమాచరించిన మహిళలకు దుస్తులు మార్చుకునేందుకు ఏర్పాట్లు లేక ఇబ్బంది పడుతున్నారు. మరోవైపు పుణ్య స్నానాలను ఆచరించేందుకు వచ్చిన భక్తులను సమీప ప్రాంతాలలో ఉన్న మద్యం దుకాణాలు బెంబేలెత్తిస్తున్నాయి.

పూటుగా తాగిన మైకంలో కొందరు సముద్రంలో స్నానం చేయడానికి దిగి ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు. ఇదిలా ఉంటే బీచ్ కు వాహనాల్లో వచ్చే సుదూర ప్రయాణికుల వద్ద నుంచి టోల్‌గేట్లు ఏర్పాటు చేసి డబ్బు గుంజుతున్నారు. పండుగలనాడు లక్షల్లో వచ్చే భక్తులకోసం అధికారులు తగిన సౌకర్యాలను కల్పించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

అత్యాచారం చేసిన వాడితో జైలులో పెళ్లి, అలా ఎందుకో చెప్పిన జైలర్

పాక్‌కు భారత ఆర్మీ వార్నింగ్ - పీవోకేకు పాక్ విమానాల నిలిపివేత!!

అవ్వ-మనవడి ప్రేమ.. ఆమెకు 50 ఏళ్లు-అతనికి 30 ఏళ్లు.. గుడిలో పెళ్లి.. భర్తకు విషం..?

భర్తను గెడ్డం తీయమంటే తీయట్లేదని, క్లీన్ షేవ్ చేసుకునే మరిదితో లేచిపోయిన వివాహిత

Miss World: అందాల పోటీలు మహిళలను వేలం వేయడం లాంటిది.. సీపీఐ నారాయణ ఫైర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లాసోడా పండ్లు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో తెలుసా?

నిమ్మ కాయలు నెలల తరబడి తాజాగా నిల్వ చేయాలంటే?

చింతపండు-మిరియాల రసం ఆరోగ్య ప్రయోజనాలు

ఈ ఒక్క చెక్క ఎన్నో అనారోగ్యాలను పారదోలుతుంది, ఏంటది?

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

Show comments