Webdunia - Bharat's app for daily news and videos

Install App

మూడో టెస్ట్: కుప్పకూలిన టాప్ ఆర్డర్, భారత్ 111/7

Webdunia
బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్‌ మైదానంలో జరుగుతున్న మూడో టెస్ట్‌లో ఇంగ్లాండ్ పేసర్ల దాటికి భారత టాప్ ఆర్డర్ చేతులెత్తేశారు. క్రీజ్‌లో కాసేపు నిలబడకుండానే దిగ్గజ బ్యాట్స్‌మెన్లందరూ పెవిలియన్ దారి పట్టారు. భారత జట్టు మూడో టెస్ట్ తొలి రోజున తొలి ఇన్నింగ్స్‌లో 40 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 111 పరుగులు చేసింది.

డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ఆడిన తొలి బంతికే పరుగులేమి చేయకుండానే అవుట్ అయ్యాడు. గంభీర్ (38), ద్రవిడ్ (22) కాసేపు నిలకడగా ఆడినప్పటికీ వీరిద్దరు అవుట్ అయిన తర్వాత భారత్ క్రమంగా తప్పకుండా వికెట్లు కోల్పోయింది. సచిన్ కేవలం ఒక్క పరుగుకు అవుట్ కాగా లక్ష్మణ్ 30 పరుగులు చేశాడు. ఇంగ్లాండ్ బౌలర్లలో బ్రాడ్, బ్రెస్నన్‌లు చెరి మూడు వికెట్లు తీసుకోగా అండర్సన్‌కి ఒక వికెట్ లభించింది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

పుదుచ్చేరిలో వడ్డీ వ్యాపారుల వేధింపులతో యువకుడి ఆత్మహత్య

Husband: మహిళా కౌన్సిలర్‌ను నడిరోడ్డుపైనే నరికేసిన భర్త.. ఎందుకో తెలుసా?

లింగ మార్పిడి చేయించుకుంటే పెళ్లి చేసుకుంటా..... ఆపై ముఖం చాటేసిన ప్రియుడు..

KCR: యశోద ఆస్పత్రిలో కేసీఆర్.. పరామర్శించిన కల్వకుంట్ల కవిత

Daughters in law: మహిళ వార్త విన్న కొన్ని గంటలకే మామ గుండెపోటుతో మృతి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్ర‌భాస్ తో ఓ బాలీవుడ్ భామ‌ చేయనంటే.. మరో భామ గ్రీన్ సిగ్నల్ ?

UV క్రియేషన్స్ బ్రాండ్ కు చెడ్డపేరు తెస్తే సహించం

కల్ట్ క్లాసిక్‌లో చిరంజీవి, మహేష్ బాబు కలిసి అవకాశం పోయిందా !

రామాయణ: ది ఇంట్రడక్షన్ గ్లింప్స్‌ ప్రసాద్ మల్టీప్లెక్స్‌లోని PCX స్క్రీన్‌పై ప్రదర్శన

సినిమా పైరసీపై కఠిన చర్యలు తీసుకోబోతున్నాం : ఎఫ్.డి.సి చైర్మన్ దిల్ రాజు

Show comments