Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత వీసా పొందిన పాకిస్థాన్ సంతతి ఖవాజా

Webdunia
సెప్టెంబర్‌లో జరిగే ట్వంటీ20 ఛాంపియన్స్ లీగ్ టోర్నమెంట్‌కు గానూ ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ ఉస్మాన్ ఖవాజాకు బుధవారం భారత వీసా లభించింది. పాకిస్థాన్‌లో జన్మించిన కారణంగా ఖవాజా‌కు వీసా ఇవ్వడం ఆలస్యం అయింది.

భారత హైకమీషన్ నుంచి ఈ 24 ఏళ్ల ఖవాజాకు క్లియరెన్స్ లభించిందని క్రికెట్ న్యూసౌత్‌ వేల్స్ బుధవారం సిడ్నీలో వెల్లడించింది. ఈ ట్వంటీ20 ఈవెంట్‌కు గానూ న్యూసౌత్ వేల్స్‌కు చెందిన 20 మంది జట్టులో ఉన్న ఖవాజా ఈ వారం ఎంపిక చేసే తుది 15 మంది జాబితాలో చోటుదక్కించుకున్నట్లయితే ఛాంపియన్స్ లీగ్ ఆడటానికి భారత్‌కు వస్తాడు.

ట్వంటీ20 ఛాంపియన్స్ లీగ్ సెప్టెంబర్ 23 నుంచి అక్టోబర్ 9 వరకు భారత్‌లో జరుగుతుంది. తన వీసా ఆలస్యం కావడంపై ఈ లెప్ట్ హ్యాండర్ మంగళవారం సోషల్ నెట్‌వర్క్ ట్విట్టర్‌లో ఆగ్రహం వ్యక్తం చేశాడు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

45 సెకన్ల సమయం తమ తలరాతను మార్చింది... పాక్ ప్రధాని సలహాదారు

పూణెలో దారుణం : కొరియర్ బాయ్ ముసుగులో వచ్చి యువతిపై అత్యాచారం

బుచ్చిరెడ్డిపాళెంలో ఘరానా మోసం : రూ.400 పెట్రోల్ కొట్టిస్తే అర లీటరు మాత్రమే వచ్చింది...

గగనతలంలో విమానం... నేలపై విమానం రెక్క..

కుప్పంలో డిజిటల్ నెర్వ్ సెంటర్ ప్రారంభం.. బనకచర్లతో తెలుగు రాష్ట్రాలకు మేలే: చంద్రబాబు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్ర‌భాస్ తో ఓ బాలీవుడ్ భామ‌ చేయనంటే.. మరో భామ గ్రీన్ సిగ్నల్ ?

UV క్రియేషన్స్ బ్రాండ్ కు చెడ్డపేరు తెస్తే సహించం

కల్ట్ క్లాసిక్‌లో చిరంజీవి, మహేష్ బాబు కలిసి అవకాశం పోయిందా !

రామాయణ: ది ఇంట్రడక్షన్ గ్లింప్స్‌ ప్రసాద్ మల్టీప్లెక్స్‌లోని PCX స్క్రీన్‌పై ప్రదర్శన

సినిమా పైరసీపై కఠిన చర్యలు తీసుకోబోతున్నాం : ఎఫ్.డి.సి చైర్మన్ దిల్ రాజు

Show comments