Webdunia - Bharat's app for daily news and videos

Install App

మారుతీరావు పైన అమృత మరో రెండు కేసులు, ఇంకెందుకని సూసైడ్ చేసుకున్నాడంటున్న న్యాయవాది

Webdunia
సోమవారం, 9 మార్చి 2020 (15:31 IST)
మారుతీ రావ్ న్యాయవాది  వెంకట సుబ్బారెడ్డి, మారుతి రావు అనుమానాస్పద మృతి కేసులో కీలకంగా మారాడు. అడ్వకేట్ వెంకట సుబ్బారెడ్డి, మారుతి రావు తనను కలిసేందుకు హైదరాబాద్ వచ్చాడని తెలియచేశారు. మారుతీరావు కూతురుతో కాంప్రమైజ్ కావడం కోసం ప్రయత్నం చేశాడని, కూతురు అమృత కోసం కొంతమంది వ్యక్తులను పంపించి మారుతిరావు కేసు కాంప్రమైజ్ కోసం ప్రయత్నించాడని అన్నారు.
 
అమృత తండ్రి పైన మరో రెండు కేసులు పెట్టడంతో మనస్థాపానికి గురయ్యారని, కూతురు అంటే అమితమైన ప్రేమ కూతురు కోసం ఏమైనా చేసేందుకు సిద్ధపడ్డ వ్యక్తి మారుతీ రావ్, కులాంతర వివాహం చేసుకోవడంతో తీవ్రస్థాయిలో వేదనకు గురైన మారుతి రావు అమృత వేరే వివాహం చేసుకున్నాక ఇంటికి వస్తుంది అని అనుకున్నాడు.
 
గత శుక్రవారం రోజున తను మిర్యాలగూడలో కలిసాను. వివాహం చేసుకున్నాక వస్తుందని అనుకున్నాడు. కూతురు రాకపోవడంతో మనో వేదనకు గురై ఆత్మహత్య చేసుకున్నట్టు తెలియజేశారు. ప్రణయ్ కేసులో జీవిత శిక్ష పడుతుందని మారుతీ రావ్‌కు తెలుసు. కేసు ట్రయల్ కాకముందే అమృత మారుతుంది అనుకున్నాడు. కూతురు మారకపోవడం, ఆమె తన వద్దకు రావట్లేదనే బాధతో చనిపోయినట్లు అతడు చెపుతున్నాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments