Webdunia - Bharat's app for daily news and videos

Install App

#CoronavirusOutbreak సెన్సెక్స్ ఢమాల్: 10 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరి

Webdunia
సోమవారం, 9 మార్చి 2020 (15:08 IST)
సెన్సెక్స్
కరోనా దెబ్బకు ఇండియన్ స్టాక్ మార్కెట్ ఎన్నడూ చూడని విధంగా నష్టాల బాటలో పయనిస్తోంది. సెన్సెక్స్ 2000 పాయింట్ల భారీ పతనాన్ని చవిచూస్తుండటంతో సూచీ 35 వేల దగ్గరకి చేరింది. మరోవైపు నిఫ్టీ 600 పాయింట్ల మేర నష్టాన్ని చవిచూసింది. ఈ కారణంగా ఈరోజు దాదాపు 10 లక్షల కోట్ల మదుపుదారుల సంపద ఆవిరైపోయిందని నిపుణులు చెపుతున్నారు. 
 
చైనాలో ప్రారంభమైన కరోనా వైరస్ కోరలు ప్రపంచ దేశాలకు పాకుతూ వుండటం మూలంగా సెన్సెక్స్ సూచీ నేలచూపులు చూస్తోందని అంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా 102 దేశాలు కరోనా బారిన పడ్డాయి. మరోవైపు అంతర్జాతీయంగా చమురు ధరలు పడిపోయాయి. ఇదంతా ఉలావుంటే యస్ బ్యాంకు సంక్షోభం భారతదేశాన్ని కుదిపేస్తోంది. ఇలా, ఒకటి కాదు ఎన్నో కారణాలన్నీ కలిసి సెన్సెక్స్ పతనానికి కారణమయ్యాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మదరాసి నుంచి శివకార్తికేయన్ లవ్ ఫెయిల్యూర్ యాంథమ్

మిత్ర మండలి నుంచి రెండవ గీతం స్వేచ్ఛ స్టాండు విడుదల

భగవత్ కేసరి , 12th ఫెయిల్ ఉత్తమ చిత్రం; షారుఖ్ ఖాన్, విక్రాంత్ మాస్సే ఉత్తమ నటుడి అవార్డు

జాతీయ చలన చిత్ర అవార్డులు - ఉత్తమ చిత్రంగా 'భగవంత్ కేసరి'

Satyadev: మత్స్యకారుల బతుకుపోరాటంగా అరేబియా కడలి ట్రైలర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments