Webdunia - Bharat's app for daily news and videos

Install App

#CoronavirusOutbreak సెన్సెక్స్ ఢమాల్: 10 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరి

Webdunia
సోమవారం, 9 మార్చి 2020 (15:08 IST)
సెన్సెక్స్
కరోనా దెబ్బకు ఇండియన్ స్టాక్ మార్కెట్ ఎన్నడూ చూడని విధంగా నష్టాల బాటలో పయనిస్తోంది. సెన్సెక్స్ 2000 పాయింట్ల భారీ పతనాన్ని చవిచూస్తుండటంతో సూచీ 35 వేల దగ్గరకి చేరింది. మరోవైపు నిఫ్టీ 600 పాయింట్ల మేర నష్టాన్ని చవిచూసింది. ఈ కారణంగా ఈరోజు దాదాపు 10 లక్షల కోట్ల మదుపుదారుల సంపద ఆవిరైపోయిందని నిపుణులు చెపుతున్నారు. 
 
చైనాలో ప్రారంభమైన కరోనా వైరస్ కోరలు ప్రపంచ దేశాలకు పాకుతూ వుండటం మూలంగా సెన్సెక్స్ సూచీ నేలచూపులు చూస్తోందని అంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా 102 దేశాలు కరోనా బారిన పడ్డాయి. మరోవైపు అంతర్జాతీయంగా చమురు ధరలు పడిపోయాయి. ఇదంతా ఉలావుంటే యస్ బ్యాంకు సంక్షోభం భారతదేశాన్ని కుదిపేస్తోంది. ఇలా, ఒకటి కాదు ఎన్నో కారణాలన్నీ కలిసి సెన్సెక్స్ పతనానికి కారణమయ్యాయి.

సంబంధిత వార్తలు

రేపటి నుండి పుష్పపుష్ప జపం చేస్తారంటూ తాజా అప్డేట్ ఇచ్చిన సుకుమార్

విరాజ్ అశ్విన్ క్లాప్ తో ఆర్ట్ మేకర్స్ చిత్రం ప్రారంభం

ఐవీఎఫ్ ద్వారా తల్లి కాబోతోన్న మెహ్రీన్...

డీప్ ఫేక్ వీడియో కేసు.. ముంబైకి వెళ్లిన రష్మిక మందన్న.. ఎందుకో తెలుసా?

ధర్మం కోసం యుద్ధం ప్రకటించిన హరిహర వీరమల్లు - తాజా అప్ డేట్

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

స్ట్రాబెర్రీలను తింటే కిడ్నీలకు కలిగే లాభాలు ఏమిటి? నష్టాలు ఏమిటి?

చిటికెడు ఉప్పు వేసిన మంచినీరు ఉదయాన్నే తాగితే ప్రయోజనాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments