Webdunia - Bharat's app for daily news and videos

Install App

కన్నీంటి పర్యంతమైన రష్మి గౌతమ్, ఏమైంది?

Webdunia
గురువారం, 2 ఏప్రియల్ 2020 (21:14 IST)
అసలే కరోనా వైరస్ వ్యాప్తితో ప్రజల్లో భయాందోళన. షూటింగ్ మొత్తం ఒకవైపు ఆగిపోయి సినీపరిశ్రమలో క్రిందిస్థాయి వారి జీవితాలన్నీ కుదేలవుతున్న పరిస్థితి. ఒక్క సినీపరిశ్రమ ఏంటి.. నిరుపేదల జీవితాల అంధకారంలోకి వెళ్ళిపోతున్నాయి. అయితే కొంతమంది ప్రముఖులు దీనిపై ఇప్పటికే స్పందిస్తున్నారు. వారికి తోచినంత విరాళాలు ఇస్తున్నారు.
 
అయితే ప్రముఖ యాంకర్ రష్మి గౌతమ్ మాత్రం తన ఆవేదనను ఇన్‌స్టాగ్రాం ద్వారా పంచుకుంది. అది కూడా బోరున విలపిస్తూ. ఇంతకీ రష్మిక ఉన్నట్లుండి ఏడకడానికి కారణం కూడా ఉంది. కరోనా వైరస్‌తో చాలామంది జనం చనిపోతున్నారు.
 
ప్రపంచంలో ఇప్పటికే వేలమంది ప్రాణాలు కోల్పోయారు. కరోనా వైరస్ అంటేనే జనం భయపడిపోవడమే కాదు.. చాలామంది ఇంటి నుంచి బయటకు కూడా వెళ్ళడం లేదు. రష్మి గౌతమ్ కూడా ప్రస్తుతం షూటింగ్ లేకపోవడంతో ఇంట్లోనే ఉంటున్నారు.
 
తాజాగా ఆమె ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్ చేసిన వీడియో కాస్త ఇప్పుడు వైరల్ అవుతోంది. నేను కరోనా వైరస్ బాధితుల గురించి విన్నాను. ఆ వ్యాధికి మందులు లేవంట కదా. చనిపోతున్నారు. నాకు చాలా బాధగా ఉంది. మరికొంతమంది లాక్ డౌన్‌తో ఆకలితో అలమటిస్తున్నారు. నాకు ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదు. ఇలాంటి విపత్కరమైన పరిస్థితుల్లో ప్రజలు ధైర్యంగా ఉండాలి. ఆత్మస్థైర్యాన్ని ఎవరూ కోల్పోకండి అంటూ బోరున విలపిస్తూ రిక్వెస్ట్ చేసింది రష్మి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అమరావతి మహిళలంతా వేశ్యలా? మూడు రోజుల్లో వివరణ ఇవ్వండి - ఎన్.సి.డబ్ల్యూ సమన్లు

సజ్జల.. ఒక మూర్ఖుడిలా మాట్లాడారు... జగన్ సొంత చెల్లికే మర్యాద లేదు : వైఎస్ షర్మిల

సజ్జలా... నువ్వు జగన్‌కు గుమస్తావి.. బంట్రోతువి... : కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి

పెరుగుతున్న అప్పులు, చేతి రుణాలతో స్నేహితుల ఒత్తిడి.. వ్యక్తి ఆత్మహత్య

ప్రియుడితో పారిపోవచ్చుగా.. నా అన్న ప్రాణాలు ఎందుకుతీశావ్... శ్రష్టి (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments