Webdunia - Bharat's app for daily news and videos

Install App

జొన్న రొట్టెలు చేస్తున్న మహిళను కత్తితో పొడిచిన దండగుడు

Webdunia
సోమవారం, 28 ఫిబ్రవరి 2022 (13:41 IST)
తెలంగాణ రాష్ట్రంలోని మేడ్చల్ జిల్లా జగద్గిరిగుట్టలో దారుణం జరిగింది. మద్యం మత్తులో ఓ దండగుడు మహిళను కత్తితో పొడిచి చంపాడు. మృతురాలు జొన్నరొట్టెలు తయారు చేస్తుండగా ఈ దారుణం జరిగింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, జగద్గిరిగుట్ట షిరిడీకు చెందిన కవిత (35) అనే మహిళ తన ఇంటి ముందే జొన్నరొట్టెలు తయారు చేసి, వాటిని విక్రయించుకుంటూ జీవనం సాగిస్తుంది. ఇదే కాలనీలో గ్యాస్ సప్లయ్ చేసే యాదగిరి అనే వ్యక్తి జొన్నరొట్టెలు చేస్తున్న సమయంలో ఆమె వద్దకు వచ్చి వాదనకు దిగారు. 
 
అప్పటికే పీకలవరకు మద్యం సేవించివుండటంతో నిగ్రహం కోల్పోయిన యాదగిరి ఆమెను కత్తితో కిరాతకంగా పొడిచాడు. దీంతో తీవ్ర రక్తస్రావానికి గురైన ఆ మహిళ అక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి పరారీలో ఉన్న యాదగిరి కోసం పోలీసులు గాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments