Webdunia - Bharat's app for daily news and videos

Install App

మార్చి3వ తేదీన ఛలో ఆంధ్రా యూనివర్శిటీ

Webdunia
సోమవారం, 28 ఫిబ్రవరి 2022 (13:22 IST)
మార్చి3వ తేదీన ఛలో ఆంధ్రా యూనివర్శిటీ నిర్వహించనున్నట్లు మాజీ ఎంపీ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జీవీ హర్షకుమార్ ప్రకటించారు. ఆంధ్ర వర్శిటీ పరిరక్షణ కోసం ఈ ఉద్యమానికి శ్రీకారం చుట్టినట్లు ఆయన ప్రకటించారు. 
 
యూనివర్శిటీ స్వయం ప్రతిపత్తిని కాపాడాల్సిన అవసరం ఉందని మీడియాతో మాట్లాడుతూ.. జీవీ హర్షకుమార్ ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా పనిచేసిన వారికే వర్శిటీలో పెద్దపీట వేస్తున్నారని హర్షకుమార్ ఆరోపించారు. 
 
రిటైర్ అయిన ఉద్యోగిని తిరిగి రిజిస్ట్రార్‌గా నియమించిన చరిత్ర ఏ యూనివర్శిటీలోనూ లేదని హర్షకుమార్ తెలిపారు. యూనివర్శిటీలో జరుగుతోన్న అక్రమాలపై ప్రశ్నిస్తామన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మొండి వైఖరితో బచ్చల మల్లి లో అల్లరి నరేష్ ఎం చేసాడు ?

దేవుడి దయ. సినిమా అద్భుతమైన విజయం సాధించింది : సి. అశ్వనీదత్

శివాజీ నటిస్తున్న సోషియో ఫాంటసీ మూవీ కూర్మనాయకి

విజయ్ ఆంటోనీ పొయెటిక్ యాక్షన్ ఫిల్మ్ తుఫాన్ ట్రైలర్ వచ్చేసింది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తదానం చేస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

గుమ్మడి విత్తనాలు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

ట్రిపుల్ నెగిటివ్ రొమ్ము క్యాన్సర్‌కు విజయవాడలోని అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతంగా చికిత్స

దానిమ్మ కాయలు తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?

అలాంటి మగవారికి అశ్వగంధ లేహ్యంతో అద్భుత ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments