Webdunia - Bharat's app for daily news and videos

Install App

జాతిపిత 150వ జయంత్యుత్సవాలు.. ఆ రోజు శాకాహారమే.. ''వెజిటేరియన్ డే''గా?

జాతిపిత మహాత్మాగాంధీ 150వ జయంత్యుత్సవాల సందర్భంగా అక్టోబర్ 2న శాకాహారాన్ని మాత్రమే ప్రయాణీకులకు అందుబాటులోకి తేనున్నారు. ఆ రోజును భారతీయ రైల్వేలు ''వెజియేరియన్ డే''గా నిర్వహించాలని నిర్ణయించాయి. ఇందుల

Webdunia
సోమవారం, 21 మే 2018 (09:20 IST)
జాతిపిత మహాత్మాగాంధీ 150వ జయంత్యుత్సవాల సందర్భంగా అక్టోబర్ 2న శాకాహారాన్ని మాత్రమే ప్రయాణీకులకు అందుబాటులోకి తేనున్నారు. ఆ రోజును భారతీయ రైల్వేలు ''వెజియేరియన్ డే''గా నిర్వహించాలని నిర్ణయించాయి. ఇందులో భాగంగా అందుకే 2018-2020 సంవత్సరాల్లో అక్టోబర్ 2న ఎలాంటి మాంసాహారాన్ని రైల్వేల పరిధిలో అందుబాటులో ఉంచకూడదని.. అన్ని రైల్వే జోన్‌లకూ సర్క్యులర్‌లను రైల్వే బోర్డు పంపింది. 
 
అంతేగాకుండా.. అక్టోబర్ 2న రైల్వే ఉద్యోగులందరూ శాకాహారులుగా మారిపోవాలని సూచించింది. అక్టోబర్ 2న దండీ మార్చ్‌ని గుర్తు చేస్తూ, సబర్మతీ నుంచి స్వచ్ఛతా ఎక్స్ ప్రెస్ బయలుదేరుతుందని రైల్వే అధికారులు తెలిపారు. 
 
ఇక గాంధీ చిత్రాలతో కూడిన డిజిటల్ మ్యూజియం రైలును దేశవ్యాప్తంగా నడిపిస్తామని పేర్కొంది. రైలు బోగీలను గాంధీ చిత్రాలతో అలంకరిస్తామని రైల్వే శాఖ వెల్లడించింది. అలాగే రైల్వే టిక్కెట్లు కూడా మహాత్మా గాంధీ బొమ్మతో కూడిన వాటర్ మార్కులో వస్తాయని రైల్వే అధికారులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Court : రహస్యంగా కోర్టు దర్శకుడి వివాహం.. వధువు ఎవరంటే?

ప్రభాస్ తో స్నేహం వుంది; సుందరకాండ లో స్కూల్ డ్రెస్ మధుర జ్నాపకం : శ్రీ దేవి విజయ్ కుమార్

CM: ఎ.రేవంత్ రెడ్డి ని కలిసిన జాతీయ ఫిల్మ్ అవార్డ్సు గ్ర‌హీత‌లు

మంజుమ్మెల్ బాయ్స్ డైరెక్టర్ చిదంబరం మూవీ బాలన్ ఫస్ట్ లుక్

రక్షిత్ అట్లూరి, కోమలి ప్రసాద్ జంటగా సంగీతభరిత ప్రేమకథగా శశివదనే

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments