Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా వైరస్ విశ్వరూపం... మృతులు 2200.. ఒక్కరోజే 394 కేసులు

Webdunia
గురువారం, 20 ఫిబ్రవరి 2020 (13:00 IST)
చైనాలో కరోనా వైరస్ వ్యాప్తి ఏమాత్రం తగ్గుముఖం పట్టేలా లేదు. బుధవారం ఒక్కరోజే ఏకంగా 394 కొత్త కేసులు నమోదయ్యాయి. అలాగే, ఈ వైరస్ బారినపడి ఏకంగా 2118 మంది ప్రాణాలు కోల్పోయారు. అలాగే, బుధవారం ఒక్కరోజే ఈ ప్రాణాంతక వైరస్ బారిన పడి మృత్యువాతపడిన వారి సంఖ్య 114కు చేరింది. 
 
అలాగే, ఈ వైరస్ ఇప్పటివరకు 26 దేశాలకు వ్యాపించింది. ఒక్క చైనాలోనే క‌రోనా వైర‌స్ సోకిన కేసులు 74 వేల 576కు చేరుకున్నాయి. హాంగ్‌కాంగ్‌లో 65 మంది, మ‌కావ్‌లో ప‌ది, తైవాన్‌లో 24 మందికి వైర‌స్ సోకింది. ఇంకా 11 వేల మంది క్రిటిక‌ల్ కండిష‌న్‌లో ఉన్నారు. 
 
ఈ కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా వుహాన్, హెబెయ్‌‌లోనే ఎక్కువగా ఉంది. మరోవైపు డైమండ్‌ ప్రిన్స్‌ నౌకలో చిక్కుకుని వైరస్‌ సోకిన వారిలో ఇద్దరు చనిపోయినట్లు స్థానిక మీడియా వ్లెడించింది. మ‌రోవైపు జ‌పాన్ తీరంలో నిలిచిన డైమండ్ ప్రిన్‌సెస్ షిప్‌లో ఇద్ద‌రు వ్య‌క్తులు కోవిడ్‌19 వ‌ల్ల ప్రాణాలు కోల్పోయారు. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments