Webdunia - Bharat's app for daily news and videos

Install App

మారుతీరావు పైన అమృత మరో రెండు కేసులు, ఇంకెందుకని సూసైడ్ చేసుకున్నాడంటున్న న్యాయవాది

Webdunia
సోమవారం, 9 మార్చి 2020 (15:31 IST)
మారుతీ రావ్ న్యాయవాది  వెంకట సుబ్బారెడ్డి, మారుతి రావు అనుమానాస్పద మృతి కేసులో కీలకంగా మారాడు. అడ్వకేట్ వెంకట సుబ్బారెడ్డి, మారుతి రావు తనను కలిసేందుకు హైదరాబాద్ వచ్చాడని తెలియచేశారు. మారుతీరావు కూతురుతో కాంప్రమైజ్ కావడం కోసం ప్రయత్నం చేశాడని, కూతురు అమృత కోసం కొంతమంది వ్యక్తులను పంపించి మారుతిరావు కేసు కాంప్రమైజ్ కోసం ప్రయత్నించాడని అన్నారు.
 
అమృత తండ్రి పైన మరో రెండు కేసులు పెట్టడంతో మనస్థాపానికి గురయ్యారని, కూతురు అంటే అమితమైన ప్రేమ కూతురు కోసం ఏమైనా చేసేందుకు సిద్ధపడ్డ వ్యక్తి మారుతీ రావ్, కులాంతర వివాహం చేసుకోవడంతో తీవ్రస్థాయిలో వేదనకు గురైన మారుతి రావు అమృత వేరే వివాహం చేసుకున్నాక ఇంటికి వస్తుంది అని అనుకున్నాడు.
 
గత శుక్రవారం రోజున తను మిర్యాలగూడలో కలిసాను. వివాహం చేసుకున్నాక వస్తుందని అనుకున్నాడు. కూతురు రాకపోవడంతో మనో వేదనకు గురై ఆత్మహత్య చేసుకున్నట్టు తెలియజేశారు. ప్రణయ్ కేసులో జీవిత శిక్ష పడుతుందని మారుతీ రావ్‌కు తెలుసు. కేసు ట్రయల్ కాకముందే అమృత మారుతుంది అనుకున్నాడు. కూతురు మారకపోవడం, ఆమె తన వద్దకు రావట్లేదనే బాధతో చనిపోయినట్లు అతడు చెపుతున్నాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

Adivi Sesh : డకాయిట్ డబ్బింగ్ టెస్ట్ పూర్తి చేసిన అడివి శేష్

మోగ్లీ 2025 కోసం 15 రోజుల భారీ క్లైమాక్స్ యాక్షన్ షెడ్యూల్‌ పూర్తి

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments