Webdunia - Bharat's app for daily news and videos

Install App

హనుమంతునిపై విహరించిన శ్రీవారు..

హనుద్వావహనంపై తిరుమల శ్రీవారు ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరవరోజు ఉదయం స్వామివారు వజ్ర, వైఢూర్యధారుడైహనుమంతునిపై ఊరేగారు. మాఢవీధుల్లో ఊరేగుతున్న స్వామివారిని భక్తులు అశేషంగ

Webdunia
గురువారం, 28 సెప్టెంబరు 2017 (13:22 IST)
హనుద్వావహనంపై తిరుమల శ్రీవారు ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరవరోజు ఉదయం స్వామివారు వజ్ర, వైఢూర్యధారుడైహనుమంతునిపై ఊరేగారు. మాఢవీధుల్లో ఊరేగుతున్న స్వామివారిని భక్తులు అశేషంగా దర్శించుకున్నారు. గోవిందనామసర్మణలతో తిరుమల గిరులు మారుమ్రోగాయి. 
 
శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా తిరుమలలో శ్రీవారి హనుమంత వాహన సేవను వీక్షించేందుకు భక్తులు భారీ స్థాయిలో తిరుమల గిరులపైకి చేరారు. ఈ సేవ గురువారం ఉదయం తొమ్మిదింటికి ప్రారంభమై 11 గంటల వరకు జరిగింది. హనుమంతుడు శ్రీరామునికి సేవలందించిన తీరును ప్రస్ఫుటించేలా ఈ సేవ జరుగుతోంది. ఇక గురువారం సాయంత్రం స్వర్ణ రథోత్సవం, ఆ తర్వాత గజవాహన సేవలు జరగనున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

నువ్వు చనిపోవాలంటూ భర్త వేధింపులు - నవ వధువు ఆత్మహత్య

Bihar : పదేళ్ల బాలికపై సామూహిక అత్యాచారం.. పొదల్లో ఒకరి తర్వాత ఒకరు..?

Milla Magee: మిల్లా మాగీపై వేధింపులు.. క్షమాపణలు చెప్పిన కేటీఆర్.. ఓ ఆడపిల్ల తండ్రిగా ఇలాంటివి?

Covid: బెంగళూరులో తొలి కోవిడ్ మరణం నమోదు.. యాక్టివ్‌గా 38 కేసులు

శంషాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. కానిస్టేబుల్ మృతి.. మరొకరి పరిస్థితి విషమం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమావోళ్లకు కనీస కామన్ సెన్స్ లేదు : నిర్మాత నాగవంశీ

బలగం నటుడు జీవీ బాబు మృతి

అలాంటి వ్యక్తినే ఇరిటేట్ చేశామంటే... మన యానిటీ ఎలా ఉంది? బన్నీ వాసు ట్వీట్

Pawan Kalyan: సినీ ఇండస్ట్రీపై పవన్ వ్యాఖ్యలు.. స్పందించిన బన్నీ వాసు.. ఆయనకే చిరాకు?

వరుణ్ తేజ్ VT15 అనంతపూర్ షెడ్యూల్స్ పూర్తి, నెక్స్ట్ కొరియాలో

తర్వాతి కథనం
Show comments