వైభవోపేతంగా గరుడ వాహన సేవ - అశేషంగా తరలివచ్చిన భక్తజనం (video)

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టమైన గరుడవాహనసేవ వైభవోపేతంగా జరిగింది. గరుడవాహనంపై స్వామివారిని దర్సించుకునే సర్వపాపాలు తొలగిపోయి సుఖ శాంతులతో ఉంటామన్నది భక్తుల నమ్మకం. ప్రతియేటా జరిగే గరుడ

Webdunia
గురువారం, 28 సెప్టెంబరు 2017 (13:09 IST)
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టమైన గరుడవాహనసేవ వైభవోపేతంగా జరిగింది. గరుడవాహనంపై స్వామివారిని దర్సించుకునే సర్వపాపాలు తొలగిపోయి సుఖ శాంతులతో ఉంటామన్నది భక్తుల నమ్మకం. ప్రతియేటా జరిగే గరుడ సేవ కన్నా ఈ యేడాది భక్తుల రద్దీ మరింత పెరిగింది. 
 
లక్షలాదిమంది భక్తులు తిరుమలకు చేరుకున్నారు. మధ్యాహ్నానికే గ్యాలరీలలో భక్తులు కూర్చుండిపోయారు. గోవిందా..గోవిందా అంటూ పెద్ద ఎత్తున స్వామివారి నామస్మరణలు చేశారు. మాఢావీధులు జనంతో కిక్కిరిసిపోయాయి. ఎక్కడ చూసినా జనమే. భక్తజన సంద్రంగా మారిపోయింది.
 
శ్రీవారి గరుడ వాహన సేవకు టీటీడీ అన్ని ఏర్పాట్లు చేసింది. రాత్రి 7 గంటలకు ప్రారంభమైన ఈ సేవ కోసం టీటీడీ భారీ భద్రతను ఏర్పాటు చేసింది. గరుడ వాహన సేవ సందర్భంగా 3,700 మంది పోలీసులతో భద్రత ఏర్పాటు చేశారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

G20 శిఖరాగ్ర సమావేశం.. జోహెన్స్‌బర్గ్‌లో ప్రధాని మోదీకి ఘన స్వాగతం (video)

శ్రీవారి ప్రసాదంపై యాంకర్ శివజ్యోతి వివాదాస్పద వ్యాఖ్యలు

ఫ్లైఓవర్ పైనుంచి కారు వెళ్తుండగా డ్రైవర్‌కు గుండెపోటు

పోలవరం ప్రాజెక్టును సందర్శించిన కేంద్ర జల సంఘం బృందం

బేగంపేట ఎయిర్‌పోర్టులో మహిళా పైలెట్‌పై అత్యాచారం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Raai Lakshmi :సెక్సువల్‌ హరాస్‌మెంట్‌కు పోరాడిన మహిళ గా రాయ్‌ లక్ష్మీ

Chiranjeevi : అనిల్ రావిపూడి కి షూటింగ్ లో షాక్ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి ?

మేఘన కు నా పర్సనల్ లైఫ్ కు చాలా పోలికలు ఉన్నాయి : రాశీ సింగ్

Balakrishna: ఇదంతా ప్రకృతి శివుని ఆజ్ఞ. అఖండ పాన్ ఇండియా సినిమా : బాలకృష్ణ

ఆదిత్య 999 మ్యాక్స్‌లో మోక్షజ్ఞ.. బాలయ్య కూడా నటిస్తారట.. ఫ్యాన్స్ ఖుషీ

తర్వాతి కథనం
Show comments