Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైభవోపేతంగా గరుడ వాహన సేవ - అశేషంగా తరలివచ్చిన భక్తజనం (video)

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టమైన గరుడవాహనసేవ వైభవోపేతంగా జరిగింది. గరుడవాహనంపై స్వామివారిని దర్సించుకునే సర్వపాపాలు తొలగిపోయి సుఖ శాంతులతో ఉంటామన్నది భక్తుల నమ్మకం. ప్రతియేటా జరిగే గరుడ

Webdunia
గురువారం, 28 సెప్టెంబరు 2017 (13:09 IST)
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టమైన గరుడవాహనసేవ వైభవోపేతంగా జరిగింది. గరుడవాహనంపై స్వామివారిని దర్సించుకునే సర్వపాపాలు తొలగిపోయి సుఖ శాంతులతో ఉంటామన్నది భక్తుల నమ్మకం. ప్రతియేటా జరిగే గరుడ సేవ కన్నా ఈ యేడాది భక్తుల రద్దీ మరింత పెరిగింది. 
 
లక్షలాదిమంది భక్తులు తిరుమలకు చేరుకున్నారు. మధ్యాహ్నానికే గ్యాలరీలలో భక్తులు కూర్చుండిపోయారు. గోవిందా..గోవిందా అంటూ పెద్ద ఎత్తున స్వామివారి నామస్మరణలు చేశారు. మాఢావీధులు జనంతో కిక్కిరిసిపోయాయి. ఎక్కడ చూసినా జనమే. భక్తజన సంద్రంగా మారిపోయింది.
 
శ్రీవారి గరుడ వాహన సేవకు టీటీడీ అన్ని ఏర్పాట్లు చేసింది. రాత్రి 7 గంటలకు ప్రారంభమైన ఈ సేవ కోసం టీటీడీ భారీ భద్రతను ఏర్పాటు చేసింది. గరుడ వాహన సేవ సందర్భంగా 3,700 మంది పోలీసులతో భద్రత ఏర్పాటు చేశారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

పెద్ద కుమారుడుపై ఆరేళ్ళ బహిష్కరణ వేటు : లాలూ ప్రసాద్ యాదవ్ సంచలనం

కేరళ సముద్రతీరంలో మునిగిపోయిన లైబీరియా నౌక.. రెడ్ అలెర్ట్

కుప్పంలో సీఎం చంద్రబాబు దంపతుల గృహ ప్రవేశం

దేశంలో తొలి కోవిడ్ మరణం : కర్నాటకలో పెరుగుతున్న కేసులు

భారీ వర్షాలకు ఢిల్లీ అస్తవ్యస్తం - ఠాణా పైకప్పు కూలి ఎస్ఐ మృతి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆ నలుగురులో నేను లేను... ఆ నిర్ణయం దుస్సాహసమే : అల్లు అరవింద్

ముఖ్యమంత్రిని కావాలన్న లక్ష్యంతో రాజకీయాల్లోకి రాలేదు : కమల్ హాసన్

సినిమావోళ్లకు కనీస కామన్ సెన్స్ లేదు : నిర్మాత నాగవంశీ

బలగం నటుడు జీవీ బాబు మృతి

అలాంటి వ్యక్తినే ఇరిటేట్ చేశామంటే... మన యానిటీ ఎలా ఉంది? బన్నీ వాసు ట్వీట్

తర్వాతి కథనం
Show comments