Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆదివారం నుంచి సబ్ జూనియర్ నేషనల్ బాక్సింగ్!

Webdunia
ఒలింపిక్ పోటీలకు సన్నాహకంగా రెండో జూనియర్ నేషనల్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌ పోటీలు ఆదివారం (జూలై 14) నుంచి ప్రారంభం కానున్నాయి. తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూరు జేసీటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ గ్రౌండ్స్‌లో ఈ టోర్నీ జరుగుతుందని తమిళనాడు బాక్సింగ్ అసోసియేషన్ (టీఎన్‌బీఏ) కోశాధికారి గోవిందరాజ్ అన్నారు.

బాలికల కోసం నిర్వహించే ఈ టోర్నీలో వయోపరంగా మ్యాచ్‌లు జరుగుతాయి. 11, 12, 13 ప్లస్‌ల్లో వివిధ కేటగిరీల్లో పోటీలుంటాయని గోవిందరాజన్ వెల్లడించారు. అన్ని జిల్లాలకు చెందిన క్రీడాకారిణులు ఈ టోర్నీలో పాల్గొంటారు. ఒక జిల్లాకు పది బాక్సర్ల చొప్పున 360 మంది బాక్సర్లు ఈ టోర్నీ బరిలోకి దిగుతారు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments