Webdunia - Bharat's app for daily news and videos

Install App

డిసెంబర్ నాటికి అందరికీ వ్యాక్సిన్ : జవదేకర్

Webdunia
శుక్రవారం, 28 మే 2021 (20:45 IST)
వ్యాక్సినేషన్ పై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ చేసిన వ్యా్ఖ్యలకు కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ కౌంటర్ ఇచ్చారు. డిసెంబర్ నాటికి దేశ ప్రజలందరికీ వ్యాక్సినేషన్ పూర్తయ్యేలా చేస్తామని జవదేకర్ ప్రకటించారు.

డిసెంబర్ నాటికి 108 కోట్ల భారతీయులకు వ్యాక్సిన్ ఇచ్చేస్తామని, ప్రపంచంలోనే అత్యంత వేగంగా వ్యాక్సినేషన్ అవుతున్న దేశం భారత్ అన్న విషయాన్ని రాహుల్ గుర్తిస్తే బాగుంటుందని జవదేకర్ పేర్కొన్నారు.

‘‘డిసెంబర్ నాటికి దేశ ప్రజలందరికీ వ్యాక్సినేషన్ ఇచ్చేస్తాం. ఎలా అన్నది కేంద్ర ఆరోగ్య శాఖ ఓ బ్లూ ప్రింట్‌ను కూడా సిద్ధం చేసింది.

వ్యాక్సినేషన్ పై అంత శ్రద్ధ ఉంటే మీరు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలపై దృష్టి నిలపండి. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలన్నింటిలోనూ వ్యాక్సినేషన్ విషయంలో గజిబిజే’’ అని జవదేకర్ మండిపడ్డారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను కలవబోతున్న నిర్మాతలు

పవన్ కల్యాణ్ క్యూట్ ఫ్యామిలీ పిక్చర్‌ వైరల్

అనుష్క శెట్టికి అరుదైన వ్యాధి: నవ్వొచ్చినా.. ఏడుపొచ్చినా ఆపుకోలేదు..

షారూఖ్ ఖాన్ సరసన సమంత.. అంతా సిటాడెల్ ఎఫెక్ట్

బైరెడ్డితో పెళ్లి లేదు.. అవన్నీ రూమర్సే.. ఆపండి.. శ్రీరెడ్డి వార్నింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిల్లలు రోజూ ఫ్రైడ్ రైస్ తింటున్నారా?

ఈ 7 పదార్థాలు తింటే పైల్స్ ప్రాబ్లమ్ మరింత పెరుగుతుంది, ఏంటవి?

గోధుమ రవ్వతో చేసిన పదార్థాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

క్వీన్ ఆఫ్ ఫ్రూట్ మాంగోస్టీన్ తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఎర్రటి అరటి పండ్లు తింటే ఆరోగ్యానికి మంచిదేనా?

తర్వాతి కథనం
Show comments