Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇండియాలో కరోనా: 44 రోజుల తర్వాత రెండు లక్షల దిగువకు కేసులు

Webdunia
శుక్రవారం, 28 మే 2021 (20:40 IST)
దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. 44 రోజుల తర్వాత రెండు లక్షల దిగువకు రోజువారీ కేసులు చేరుకున్నాయి. తాజాగా గత 24 గంటల్లో దేశంలో 1,86,364 పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. 3,660 మరణాలు సంభవించాయి. ఇప్పటి వరకు 20.57 కోట్ల మందికి వ్యాక్సినేషన్ పూర్తి అయింది. దేశంలో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 23,43,152గా ఉంది. రికవరి రేటు 90.34 శాతం కాగా యాక్టివ్ కేసులు 8.51 శాతంగా ఉంది.
 
ఇక దేశంలో వ్యాక్సిన్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 19.84 కోట్ల డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర కుటుంబ, ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. సోమవారం రాత్రి 8 గంటల వరకు 19,84,43,550 డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. అయితే.. 18-44 మధ్య వయస్సున్న 12,52,320 మందికి సోమవారం మొదటి డోసు వేసినట్లు కేంద్రం వెల్లడించింది.

సంబంధిత వార్తలు

దీక్షిత్ శెట్టి క్రైమ్ కామెడీ థ్రిల్లర్ టైటిల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి

మల్లె మొగ్గ సక్సెస్ స్ఫూర్తితో యాక్షన్ ఎంటర్ టైనర్ గా వస్తోన్న తథాస్తు చిత్రం

రేవ్ పార్టీలు - ప‌బ్‌ల‌కు వెళ్లే వ్య‌క్తిని నేను కాదు.. త‌ప్పుడు క‌థ‌నాల‌ను న‌మ్మ‌కండి : న‌టుడు శ్రీకాంత్

బెంగుళూరు రేవ్ పార్టీ ఫామ్ హౌస్‌లోనే ఉన్న హేమ?? పట్టించిన దుస్తులు!

ముంబై స్టార్ స్పోర్ట్స్‌లో భార‌తీయుడు 2 ప్రమోషన్స్ షురూ

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

తర్వాతి కథనం
Show comments