Webdunia - Bharat's app for daily news and videos

Install App

మద్యం మత్తులో ఉన్న వ్యక్తిపై స్నేహితుడి మూత్ర విసర్జన

Webdunia
శుక్రవారం, 14 జులై 2023 (17:34 IST)
మొన్నటికిమొన్న మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఓ గిరిజన వ్యక్తిపై బీజేపీ నేత ఒకరు మూత్ర విసర్జన చేశాడు. ఇపుడు అలాంటి ఘటనపై ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో వెలుగు చూసింది. మద్యం మత్తులో ఉన్న వ్యక్తిపై స్నేహితుడు మూత్రం పోశాడు. ఇక్కడ బాధితుడితో పాటు నిందితుడు కూడా మంచి స్నేహితులే కావడం గమనార్హం. ఈ కేసులో ఇద్దరిని యూపీ పోలీసులు అరెస్టు చేశారు. ఈ నెల 11వ తేదీన ఈ ఘటన జరుగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 
 
రాష్ట్రంలోని సౌన్‌భద్ర జిల్లాలోని జుగైల్ ప్రాంతంలో స్నేహితులైన బాధితుడు, నిందితుడు కలిసి పీకల వరకు మద్యం సేవించారు. ఆ తర్వాత వారిద్దరి మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం జరిగింది. దీంతో రెచ్చిపోయిన జవహర్ పటేల్... స్నేహితుడు గులాబ్‌ కోల్‌పై దాడి చేసి, ఆ తర్వాత మూత్ర విసర్జన చేశారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. 
 
బాధితుడు మద్యం మత్తులో ఉండటంతో ఏ జరిగిందో గుర్తించలేక పోయాడు. అయితే, ఈ ఘటనను ఓ వ్యక్తి తన మొబైల్ ఫోనులో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి నిందితుడితో పాటు అతని స్నేహితుడిని కూడా అరెస్టు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టాలీవుడ్‌లో విషాదం - నటుడు ఫిష్ వెంకట్ ఇకలేరు..

60 యేళ్ల వయసులో 30 యేళ్ల నటిని పెళ్ళాడిన తమిళ దర్శకుడు మృతి

Venu Swami: వేణు స్వామి పూజలు ఫలించలేదా? నిధి అగర్వాల్ ఏమందంటే....

రామ్ పోతినేని రాసిన ఆంధ్రా కింగ్ తాలూకా ఫస్ట్ సింగిల్ పాడిన అనిరుధ్ రవిచందర్

Anandi: బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి పాత్రలో ఆనంది ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments