Webdunia - Bharat's app for daily news and videos

Install App

హనీమూన్‌లో పీతల కూర తిన్న దంపతులు.. వధువు మృతి

Webdunia
శుక్రవారం, 14 జులై 2023 (16:18 IST)
హనీమూన్‌లో పీతల కూర తిన్న నవ దంపతులు ఊపిరాడక ఆస్పత్రిలో చేరగా, వధువు మృతి చెందింది. కరూర్ జిల్లాకు చెందిన దినేష్ కుమార్, కృప ఇటీవల వివాహం చేసుకుని కన్యాకుమారి సమీపంలో హనీమూన్‌కు వెళ్లారు. ఆ సమయంలో వారు ఉంటున్న హోటల్‌లో వడ్డించిన పీతల కూర తిన్నారు.  
 
అయితే కొద్ది నిమిషాల తర్వాత ఇద్దరికీ ఊపిరాడక పోవడంతో హోటల్ సిబ్బంది సాయంతో ఆస్పత్రికి తరలించారు. అక్కడ వారికి చికిత్స అందజేస్తుండగా వధువు మృతి చెందగా, భర్త దినేష్ కుమార్ ప్రాణాలతో పోరాడుతున్నట్లు తెలిసింది.
 
ఈ స్థితిలో పోలీసులు కేసు నమోదు చేసి పీతలు తినడం వల్ల ప్రాణ నష్టం జరిగిందా? లేక మరేదైనా కారణమా? అని వారు దర్యాప్తు చేస్తున్నారు. పెళ్లయ్యాక హనీమూన్‌కి వెళ్లిన వధువు పీత తిని మృతి చెందిన ఘటన ఆ ప్రాంతంలో తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan : ఎ.ఎం.రత్నం కు అన్నీ అడ్డంకులేనా? హరిహర వీరమల్లు ఆలస్యానికి కారణమదేనా?

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

Adivi Sesh : డకాయిట్ డబ్బింగ్ టెస్ట్ పూర్తి చేసిన అడివి శేష్

మోగ్లీ 2025 కోసం 15 రోజుల భారీ క్లైమాక్స్ యాక్షన్ షెడ్యూల్‌ పూర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments