Webdunia - Bharat's app for daily news and videos

Install App

హనీమూన్‌లో పీతల కూర తిన్న దంపతులు.. వధువు మృతి

Webdunia
శుక్రవారం, 14 జులై 2023 (16:18 IST)
హనీమూన్‌లో పీతల కూర తిన్న నవ దంపతులు ఊపిరాడక ఆస్పత్రిలో చేరగా, వధువు మృతి చెందింది. కరూర్ జిల్లాకు చెందిన దినేష్ కుమార్, కృప ఇటీవల వివాహం చేసుకుని కన్యాకుమారి సమీపంలో హనీమూన్‌కు వెళ్లారు. ఆ సమయంలో వారు ఉంటున్న హోటల్‌లో వడ్డించిన పీతల కూర తిన్నారు.  
 
అయితే కొద్ది నిమిషాల తర్వాత ఇద్దరికీ ఊపిరాడక పోవడంతో హోటల్ సిబ్బంది సాయంతో ఆస్పత్రికి తరలించారు. అక్కడ వారికి చికిత్స అందజేస్తుండగా వధువు మృతి చెందగా, భర్త దినేష్ కుమార్ ప్రాణాలతో పోరాడుతున్నట్లు తెలిసింది.
 
ఈ స్థితిలో పోలీసులు కేసు నమోదు చేసి పీతలు తినడం వల్ల ప్రాణ నష్టం జరిగిందా? లేక మరేదైనా కారణమా? అని వారు దర్యాప్తు చేస్తున్నారు. పెళ్లయ్యాక హనీమూన్‌కి వెళ్లిన వధువు పీత తిని మృతి చెందిన ఘటన ఆ ప్రాంతంలో తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కల్కి 2898 AD చిత్రం సామాన్య ప్రేక్షకులను అలరిస్తుందా? రివ్యూ రిపోర్ట్

ప్రభాస్ "కల్కి" అవతారం విరామం వరకు ఎలా ఉందంటే...

కమిటీ కుర్రోళ్ళు నుంచి ‘ప్రేమ గారడీ..’ లిరిక‌ల్ సాంగ్ విడుద‌ల‌

సమంతను పక్కనబెట్టి రష్మికను తీసుకున్న బిటౌన్?

అరవింద్ కృష్ణ SIT.. ఆశ్చర్యపరుస్తున్న సూపర్ హీరో లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యానికి మేలు చేసే 7 ఆకుకూరలు, ఎలా?

అపెండిక్స్ క్యాన్సర్‌కు విజయవంతంగా చికిత్స చేసిన విజయవాడలోని అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ కానూరు

7 ఆరోగ్య సూత్రాలతో గుండెపోటుకి చెక్

జుట్టు ఊడిపోతుందా? ఇవి కూడా కారణం కావచ్చు

బెండ కాయలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments