Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాదీలకు గుడ్ న్యూస్.. రద్దీ ఉండదు.. అడిషనల్ క్యారేజీలు

Webdunia
శుక్రవారం, 14 జులై 2023 (16:07 IST)
హైదరాబాద్ మెట్రో రైళ్లలో ప్రయాణికుల సంఖ్య పెరగడంతో ప్రతి రైలుకు కేటాయించిన అదనపు క్యారేజీల సంఖ్యను పెంచుతూ యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. అడిషనల్ క్యారేజీలను కొనుగోలు చేయాలని సంబంధిత అధికారులు నిర్ణయించారు.
 
హైదరాబాద్‌లోని ఎల్‌ అండ్‌ టి మెట్రో గ్రూప్‌ ప్రతినిధులు చెన్నై, నాగ్‌పూర్‌ మెట్రో గ్రూపులకు చెందిన వారితో అదనపు క్యారేజీల ఏర్పాటుకు సంబంధించి చర్చలు ప్రారంభించారు. 
 
నివేదికల ప్రకారం, ఆగస్టు నాటికి మూడు అదనపు క్యారేజీలు చేర్చబడతాయి. నాగోల్-రాయదుర్గ్, మియాపూర్ నుండి ఎల్‌బి నగర్ మార్గాలలో గణనీయమైన రద్దీ కారణంగా గత కొన్ని నెలలుగా క్యారేజీల సంఖ్యను పెంచాలని మెట్రో ప్రయాణికులు పట్టుబట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తిరగబడరసామీ లో యాక్షన్, ఎమోషన్స్, ఎంటర్ టైన్మెంట్ చాలా కొత్తగా వుంటుంది : రాజ్ తరుణ్

శేఖర్ కమ్ముల 'కుబేర' నుంచి రష్మిక మందన్న ఫస్ట్ లుక్ రాబోతుంది

కొరియోగ్రాఫర్ నుంచి అధ్యక్షుడిగా ఎదిగిన జానీ మాస్టర్

20 కోట్ల బడ్జెట్ తో పీరియాడిక్ థ్రిల్లర్ గా హీరో కిరణ్ అబ్బవరం చిత్రం ?

విరాజి కథ విన్నప్పుడే గూస్ బంప్స్ వచ్చాయి : హీరో వరుణ్ సందేశ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు ఏమిటి?

డ్రై ఫ్రూట్ హల్వా ఆరోగ్యకరమైనదా?

పిల్లలకు నచ్చే మలాయ్ చికెన్ ఇంట్లోనే చేసేయవచ్చు.. ఇలా..?

రక్తదానం చేస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

గుమ్మడి విత్తనాలు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments