Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా వైరస్ విశ్వరూపం... మృతులు 2200.. ఒక్కరోజే 394 కేసులు

Webdunia
గురువారం, 20 ఫిబ్రవరి 2020 (13:00 IST)
చైనాలో కరోనా వైరస్ వ్యాప్తి ఏమాత్రం తగ్గుముఖం పట్టేలా లేదు. బుధవారం ఒక్కరోజే ఏకంగా 394 కొత్త కేసులు నమోదయ్యాయి. అలాగే, ఈ వైరస్ బారినపడి ఏకంగా 2118 మంది ప్రాణాలు కోల్పోయారు. అలాగే, బుధవారం ఒక్కరోజే ఈ ప్రాణాంతక వైరస్ బారిన పడి మృత్యువాతపడిన వారి సంఖ్య 114కు చేరింది. 
 
అలాగే, ఈ వైరస్ ఇప్పటివరకు 26 దేశాలకు వ్యాపించింది. ఒక్క చైనాలోనే క‌రోనా వైర‌స్ సోకిన కేసులు 74 వేల 576కు చేరుకున్నాయి. హాంగ్‌కాంగ్‌లో 65 మంది, మ‌కావ్‌లో ప‌ది, తైవాన్‌లో 24 మందికి వైర‌స్ సోకింది. ఇంకా 11 వేల మంది క్రిటిక‌ల్ కండిష‌న్‌లో ఉన్నారు. 
 
ఈ కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా వుహాన్, హెబెయ్‌‌లోనే ఎక్కువగా ఉంది. మరోవైపు డైమండ్‌ ప్రిన్స్‌ నౌకలో చిక్కుకుని వైరస్‌ సోకిన వారిలో ఇద్దరు చనిపోయినట్లు స్థానిక మీడియా వ్లెడించింది. మ‌రోవైపు జ‌పాన్ తీరంలో నిలిచిన డైమండ్ ప్రిన్‌సెస్ షిప్‌లో ఇద్ద‌రు వ్య‌క్తులు కోవిడ్‌19 వ‌ల్ల ప్రాణాలు కోల్పోయారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గీతానంద్-మిత్రా శర్మ ప్రధాన పాత్రల్లో రొమాంటిక్ కామెడీ గా వస్తున్న వర్జిన్ బాయ్స్!

Nani: నాని, శ్రీనిధి శెట్టి లపై HIT: The 3rd Case నుంచి రొమాంటిక్ సాంగ్

శర్వానంద్, సంయుక్త లపై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది

NTR: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రం తాజా అప్ డేట్ - ఏప్రిల్ 22న సెట్స్‌లో ఎంట్రీ

కన్నప్ప రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేసిన యోగి ఆదిత్యనాథ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

తర్వాతి కథనం
Show comments