Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా వైరస్ విశ్వరూపం... మృతులు 2200.. ఒక్కరోజే 394 కేసులు

Webdunia
గురువారం, 20 ఫిబ్రవరి 2020 (13:00 IST)
చైనాలో కరోనా వైరస్ వ్యాప్తి ఏమాత్రం తగ్గుముఖం పట్టేలా లేదు. బుధవారం ఒక్కరోజే ఏకంగా 394 కొత్త కేసులు నమోదయ్యాయి. అలాగే, ఈ వైరస్ బారినపడి ఏకంగా 2118 మంది ప్రాణాలు కోల్పోయారు. అలాగే, బుధవారం ఒక్కరోజే ఈ ప్రాణాంతక వైరస్ బారిన పడి మృత్యువాతపడిన వారి సంఖ్య 114కు చేరింది. 
 
అలాగే, ఈ వైరస్ ఇప్పటివరకు 26 దేశాలకు వ్యాపించింది. ఒక్క చైనాలోనే క‌రోనా వైర‌స్ సోకిన కేసులు 74 వేల 576కు చేరుకున్నాయి. హాంగ్‌కాంగ్‌లో 65 మంది, మ‌కావ్‌లో ప‌ది, తైవాన్‌లో 24 మందికి వైర‌స్ సోకింది. ఇంకా 11 వేల మంది క్రిటిక‌ల్ కండిష‌న్‌లో ఉన్నారు. 
 
ఈ కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా వుహాన్, హెబెయ్‌‌లోనే ఎక్కువగా ఉంది. మరోవైపు డైమండ్‌ ప్రిన్స్‌ నౌకలో చిక్కుకుని వైరస్‌ సోకిన వారిలో ఇద్దరు చనిపోయినట్లు స్థానిక మీడియా వ్లెడించింది. మ‌రోవైపు జ‌పాన్ తీరంలో నిలిచిన డైమండ్ ప్రిన్‌సెస్ షిప్‌లో ఇద్ద‌రు వ్య‌క్తులు కోవిడ్‌19 వ‌ల్ల ప్రాణాలు కోల్పోయారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా ఇండస్ట్రీ ఆంధ్రకు రాదు: పవన్ కళ్యాణ్

Rajinikanth: రజనీకాంత్ కూలీ సిద్ధమవుతోంది - ఓటీటీ కన్ ఫామ్స్

గాలి కిరీటీరెడ్డి జూనియర్ చిత్రానికి మిగిలింది రెండు రోజులే

హాట్ కేకుల్లా 'వీరమల్లు' : బుక్‌ మై షో క్రాష్? - ఆంధ్రాలో రూ.1000 - తెలంగాణాలో టిక్కెట్ ధర రూ.600

ZEE5 లో ఆడియెన్స్‌ను అల‌రిస్తూ దూసుకెళ్తోన్న భైర‌వం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తర్వాతి కథనం
Show comments