Webdunia - Bharat's app for daily news and videos

Install App

హయత్ నగర్ కిడ్నాప్ కేసు సుఖాంతం..

Webdunia
మంగళవారం, 30 జులై 2019 (12:43 IST)
హైదరాబాద్ హయత్‌నగర్‌లో కిడ్నాప్‌కు గురైన బీఫార్మసీ విద్యార్థినిని కిడ్నాపర్లు అద్దంకిలో వదిలి వెళ్లారు. దీంతో ఈ కిడ్నాప్ కేసు సుఖాంతమైంది. ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి ఓ చిరువ్యాపారిని నమ్మించి అతడి కుమార్తెను కారులో రవి శేఖర్ అనే కిడ్నాపర్ ఎత్తుకెళ్లాడు. ఆ యువతి ఆచూకీ కోసం గాలింపు చేపట్టిన తెలంగాణ పోలీసులు... అద్దంకి బస్టాండులో యువతిని కిడ్నాపర్ రవి శేఖర్ వదిలివెళ్లినట్టు గుర్తించారు.

కిడ్నాపర్ మొబైల్ నంబరు నుంచి యువతి తండ్రి, మామయ్యతో ఫోన్లో మాట్లాడాడు. ఆ తర్వాత హైదరాబాద్‌లో కిడ్నాప్ అనంతరం కడప జిల్లా ఒంటిమిట్ట, తిరుపతి తీసుకెళ్లి అద్దంకి తీసుకు వచ్చి అక్కడ వదిలి వెళ్ళినట్టు గుర్తించారు. సమాచారం అందుకున్న తెలంగాణ పోలీసులు... అద్దంకి నుండి యువతిని హైదరాబాద్‌కు తరలింపు... ఇప్పటి వరకు పోలీసులకు లభించని కిడ్నాపర్ రవి శేఖర్ ఆచూకీ తెలియలేదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments