Webdunia - Bharat's app for daily news and videos

Install App

పురపాలక, నగరపాలక సంస్థలకు ఒకేసారి ఎన్నికలు : మంత్రి బొత్స

Webdunia
మంగళవారం, 30 జులై 2019 (12:38 IST)
రాష్ట్రంలోని పురపాలక, నగర పాలక సంస్థలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తామని ఏపీ రాష్ట్ర పురపాలక శాఖామంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ఇదే అంశంపై ఆయన మంగళవారం శాసనసభలో మాట్లాడుతూ, రాష్ట్రంలోని 109 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. 
 
జీఎంసీలో విలీనం చేసే గ్రామాల పరిస్థితి అధ్వాన్నంగా ఉందన్నారు. విలీన  గ్రామాలపై గత ప్రభుత్వం దృష్టి పెట్టలేదన్నారు. రాష్ట్రవ్యాప్తంగా కొన్ని మున్సిపల్‌ కార్పొరేషన్లలో ఇలాంటి పరిస్థితే ఉందన్నారు. సమస్యలన్నింటినీ పరిశీలించి ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. కొన్ని కార్పొరేషన్లకు కోర్టు కేసులు ఉన్నాయని, వాటిని పరిష్కరించే ప్రయత్నం చేస్తామని చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాలకృష్ణ సరసన విజయశాంతి!!

Venu swamy : టాలీవుడ్ లో హీరో హీరోయిన్లు పతనం అంటున్న వేణుస్వామి ?

భ‌యం లేని రానా నాయుడుకి చాలా క‌ష్టాలుంటాయి : అర్జున్ రాంపాల్

Dhanush: కలాం గా ధనుష్ - కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో టైటిల్ ఆవిష్కరణ

Pavitra Lokesh: నరేష్- పవిత్రకు స్వీట్లు ఇచ్చిన మహిళ.. పవిత్రకు ఆ ఇద్దరంటే చాలా ఇష్టమట

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments