Webdunia - Bharat's app for daily news and videos

Install App

పురపాలక, నగరపాలక సంస్థలకు ఒకేసారి ఎన్నికలు : మంత్రి బొత్స

Webdunia
మంగళవారం, 30 జులై 2019 (12:38 IST)
రాష్ట్రంలోని పురపాలక, నగర పాలక సంస్థలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తామని ఏపీ రాష్ట్ర పురపాలక శాఖామంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ఇదే అంశంపై ఆయన మంగళవారం శాసనసభలో మాట్లాడుతూ, రాష్ట్రంలోని 109 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. 
 
జీఎంసీలో విలీనం చేసే గ్రామాల పరిస్థితి అధ్వాన్నంగా ఉందన్నారు. విలీన  గ్రామాలపై గత ప్రభుత్వం దృష్టి పెట్టలేదన్నారు. రాష్ట్రవ్యాప్తంగా కొన్ని మున్సిపల్‌ కార్పొరేషన్లలో ఇలాంటి పరిస్థితే ఉందన్నారు. సమస్యలన్నింటినీ పరిశీలించి ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. కొన్ని కార్పొరేషన్లకు కోర్టు కేసులు ఉన్నాయని, వాటిని పరిష్కరించే ప్రయత్నం చేస్తామని చెప్పారు. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments