Webdunia - Bharat's app for daily news and videos

Install App

హయత్ నగర్ కిడ్నాప్ కేసు సుఖాంతం..

Webdunia
మంగళవారం, 30 జులై 2019 (12:43 IST)
హైదరాబాద్ హయత్‌నగర్‌లో కిడ్నాప్‌కు గురైన బీఫార్మసీ విద్యార్థినిని కిడ్నాపర్లు అద్దంకిలో వదిలి వెళ్లారు. దీంతో ఈ కిడ్నాప్ కేసు సుఖాంతమైంది. ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి ఓ చిరువ్యాపారిని నమ్మించి అతడి కుమార్తెను కారులో రవి శేఖర్ అనే కిడ్నాపర్ ఎత్తుకెళ్లాడు. ఆ యువతి ఆచూకీ కోసం గాలింపు చేపట్టిన తెలంగాణ పోలీసులు... అద్దంకి బస్టాండులో యువతిని కిడ్నాపర్ రవి శేఖర్ వదిలివెళ్లినట్టు గుర్తించారు.

కిడ్నాపర్ మొబైల్ నంబరు నుంచి యువతి తండ్రి, మామయ్యతో ఫోన్లో మాట్లాడాడు. ఆ తర్వాత హైదరాబాద్‌లో కిడ్నాప్ అనంతరం కడప జిల్లా ఒంటిమిట్ట, తిరుపతి తీసుకెళ్లి అద్దంకి తీసుకు వచ్చి అక్కడ వదిలి వెళ్ళినట్టు గుర్తించారు. సమాచారం అందుకున్న తెలంగాణ పోలీసులు... అద్దంకి నుండి యువతిని హైదరాబాద్‌కు తరలింపు... ఇప్పటి వరకు పోలీసులకు లభించని కిడ్నాపర్ రవి శేఖర్ ఆచూకీ తెలియలేదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

రోషన్ కనకాల మోగ్లీ 2025 నుంచి బండి సరోజ్ కుమార్ లుక్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

Nani: HIT: ది 3rd కేస్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

తర్వాతి కథనం
Show comments