Webdunia - Bharat's app for daily news and videos

Install App

మీడియా పాయింట్ జర్నలిస్టులను అడ్డుకున్న మార్షల్స్

Webdunia
సోమవారం, 9 డిశెంబరు 2019 (15:27 IST)
ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాల తొలి రోజున అసెంబ్లీ మార్షల్స్ జర్నలిస్టుల పట్ల దురుసుగా ప్రవర్తించారు. మార్షల్స్ దురుసు ప్రవర్తన వివాదాస్పదం కావడంతో ప్రభుత్వ విప్ శ్రీకాంత్ రెడ్డి కలుగజేసుకోవడంతో సద్దుమణిగింది. 
 
మీడియా పాయింట్ నుంచి అసెంబ్లీ వైపు వెళ్ళనియకుండా భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. మరో మార్గంలో చుట్టూ తిరిగి రావాలని మార్షల్ అదేశాలంటూ మీడియా ప్రతినిధులతో వాగ్వివాదానికి దిగారు. చీఫ్ మార్షల్ వచ్చే సమయంలో చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి అటుగా రావడంతో ఈ వివాదం సద్దుమణిగింది. 
 
ఐఎండీపీఆర్ డీడీ చొరవతో అడ్డుపెట్టిన భారీ తాడు అడ్డు తీసి దారి వదిలారు. అసెంబ్లీ భద్రత సిబ్బంది వ్యవహరించిన తీరుపై తీవ్రస్థాయిలో సిబ్బంది తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎస్పీతో మాట్లాడి మీడియా ప్రతినిధులకు ఇబ్బంది లేకుండా చూస్తానని చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి హామీ ఇచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బకాసుర రెస్టారెంట్‌ నుంచి సాంగ్‌ను ఆవిష్కరించిన హరీశ్‌ శంకర్‌

తెలుగు సాహిత్యం, వాడుక భాష‌మీదా పట్టుున్న హాస్య‌బ్రహ్మ’ జంధ్యాల

తన పేరుతో ఉన్న పులిని కలిసిన రామ్ చరణ్, ఉపాసన కొణిదెల కుమార్తె క్లీంకార

Surya: సూర్య, ఆర్జే బాలాజీ సినిమా టైటిల్ కరుప్పు లుక్ రిలీజ్

బడ్‌ఎక్స్ NBA హౌస్ సెలబ్రిటీ గేమ్‌లో పాల్గొన్న ఏకైక స్టార్‌గా అరవింద్ కృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

తర్వాతి కథనం
Show comments