Webdunia - Bharat's app for daily news and videos

Install App

జపాన్ మాజీ ప్రధాని షింజో అబే కన్నుమూత - ప్రకటించిన వైద్యులు

Webdunia
శుక్రవారం, 8 జులై 2022 (14:52 IST)
దుండుగుడు జరిపిన తుపాకీ కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన జపాన్ మాజీ ప్రధాని షింజో అబే తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని వైద్యులు అధికారికంగా వెల్లడించారు. బుల్లెట్ గాయాలతో కుప్పకూలి అత్యంత విషమ పరిస్థితుల్లో ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆయనకు వైద్యులు అన్ని విధాలుగా చికిత్స చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. దీంతో ఆయన తుదిశ్వాస విడిచినట్టు వైద్యులు వెల్లడిచారు. 
 
ముఖ్యంగా, తుపాకీ కాల్పుల్లో మెడ భాగంలో తగిలిన బుల్లెట్ తీవ్ర రక్తస్రావానికి కారణమైనట్టుగా భావిస్తున్నారు. షింజే అబే ఆస్పత్రిలో చేర్చే సమయానికే అత్యంత విషమ పరిస్థితిలో ఉన్నారు. ఆస్పత్రిలో రక్తం ఎక్కిచినా ప్రయోజనం లేకపోయింది. కాల్పులు జరిగినపుడే ఆయన మృతి చెందారని కొన్ని మీడియా సంస్థలు పేర్కొంటున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Niharika: సంప్రదాయం దుస్తులతో పెండ్లి కూతురులా ముస్తాబయిన నీహారిక కొణిదల

ఒక్క కూలీ కోసం యుద్ధమే జరుగుతోందని చెప్పే రజనీకాంత్ కూలీ ట్రైలర్

అర్జున్ రెడ్డి టైంలోనే సుకుమార్ తో సినిమా అనుకున్నాం : విజయ్ దేవరకొండ

ఫ్యామిలీ ఎమోషన్స్, ఎంటర్ టైన్ మెంట్ తో లిటిల్ హార్ట్స్ సిద్ధం

త్రిబాణధారి బార్బరిక్ లో ఉదయ భాను స్టెప్పులు స్పెషల్ అట్రాక్షన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments