Webdunia - Bharat's app for daily news and videos

Install App

నారా లోకేష్‌‌ను ఒక గంట పంపండి.. కె.ఎ.పాల్.. ఎందుకలా..?

Webdunia
ఆదివారం, 17 ఫిబ్రవరి 2019 (13:25 IST)
ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కె.ఎ.పాల్ ఈ మధ్యకాలంలో ప్రముఖ రాజకీయ నేతలను టార్గెట్ చేస్తూ తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేస్తున్నారు. ఎపిలో అభివృద్థి అనేది అస్సలు జరగలేదని, అభివృద్థి కావాలంటే ప్రజాశాంతి పార్టీకే ఓటెయ్యాలంటున్నారు. ఎపిలో జరిగిన అభివృద్థి గురించి ఎవరితోనైనా డిబేట్‌లో పాల్గొనడానికి సిద్థమని సవాల్ విసిరారు కె.ఎ.పాల్.
 
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో డిబేట్‌కు వస్తే మాట్లాడేందుకు సిద్థంగా ఉన్నానని, అలాగే జగన్, పవన్ కళ్యాణ్‌‌తో కూడా డిబేట్‌కు సిద్థమంటున్నారు కె.ఎ.పాల్. అయితే వీరెవరూ పాల్ వ్యాఖ్యలపై స్పందించకపోవడంతో కె.ఎ.పాల్ నారా లోకేష్‌‌ను టార్గెట్ చేశారు. 
 
గంటపాటు నారా లోకేష్‌‌ను చంద్రబాబు పంపిస్తే ఎపిలో తెలుగుదేశం ఎలాంటి అభివృద్థి చేయలేదని నిరూపిస్తానని, డిబేట్‌కు లోకేష్‌‌ను పంపించడంటూ చంద్రబాబును కోరుతున్నారు కె.ఎ.పాల్. 175 స్థానాల్లో వచ్చే ఎన్నికల్లో ప్రజా శాంతి పార్టీ పోటీ చేయనుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tabu: పూరి జగన్నాథ్, విజయ్ సేతుపతి చిత్రంలో టబు ఎంట్రీ

యాదార్థ సంఘటనల ఆధారంగా ప్రేమకు జై సిద్ధమైంది

Charan: పెద్ది ఫర్ ప్రదీప్ అని రామ్ చరణ్ చెప్పడం చాలా హ్యాపీ : ప్రదీప్ మాచిరాజు

chiru: చిరంజీవి విశ్వంభర నుంచి ఫస్ట్ సింగిల్ రామ రామ సాంగ్ పోస్టర్ రిలీజ్

Jack review: సిద్ధు జొన్నలగడ్డ జాక్ చిత్రం ఎలావుందంటే.. జాక్ రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments