Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంటిబిడ్డతో తిరుమలలో ప్రత్యక్షమైన మంత్రి అఖిలప్రియ..

Webdunia
ఆదివారం, 17 ఫిబ్రవరి 2019 (11:59 IST)
పెళ్ళయిన సరిగ్గా నాలుగు నెలలు కూడా కాలేదు అప్పుడే అఖిలప్రియకు బిడ్డ ఏంటి అని ఆశ్చర్యపోతున్నారు. తిరుమలలో అఖిలప్రియను అలా చూసిన వారందరూ ఇలానే ఆశ్చర్యానికి గురైన వారే. ముక్కున వేలేసుకుని చూస్తూ ఉండిపోయారు. అసలు జరిగిందేమిటంటే..
 
తిరుమల శ్రీవారిని భూమా కుటుంబం దర్సించుకుంది. మంత్రి భూమా అఖిలప్రియతో పాటు ఆమె తమ్ముడు భూమా బ్రహ్మానందరెడ్డిలు, మిగిలిన కుటుంబ సభ్యులు దర్సించుకున్నారు. భూమా కుటుంబంలోని చిన్నబిడ్డ అతను. ముద్దుగా కొద్దిసేపు అఖిలప్రియ అతన్ని ఎత్తుకుని తిరుమల శ్రీవారిని దర్సించుకుని అలాగే బయటకు వచ్చింది. అఖిలప్రియ ఎత్తుకున్న బిడ్డను చూసి అందరూ ఆశ్చర్యపోయారు. కానీ ఆ విషయంపై ఆమె మాత్రం ఏమీ మాట్లాడలేదు.
 
కేవలం రాజకీయాల గురించి మాత్రం మాట్లాడారు. పార్టీని వదిలివెళ్ళేవారి వల్ల తమకు వచ్చే నష్టమేమీ లేదని, తెలుగుదేశంపార్టీ మరోసారి అధికారం చేజిక్కించుకోవడం ఖాయమన్నారు భూమా అఖిలప్రియ. తాను పార్టీని వీడే ప్రసక్తే లేదని, టిడిపిలోనే కొనసాగుతానన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నిత్యా మేనన్‌ ను సార్‌ మేడమ్‌ అంటోన్న విజయ్ సేతుపతి ఎందుకంటే..

Murali mohan: డొక్కా సీతమ్మ కథ నాదే, నన్ను మోసం చేశారు : రామకృష్ణ

Vishal: పందెం కోడి హీరో విశాల్ పెళ్లి వాయిదా పడిందా? కారణం ఏంటంటే?

అమ్మాయి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రిలీజ్‌కు ఎన్ని కష్టాలు : అనుపమ పరమేశ్వరన్

పరదా లాంటి సినిమా తీయడం అంత ఈజీ కాదు : డి. సురేష్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

తర్వాతి కథనం
Show comments