Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా పాస్‌పోర్టును నా మనవడికి అందకుండా పెట్టాలి...

Webdunia
ఆదివారం, 17 ఫిబ్రవరి 2019 (09:56 IST)
దేశ పారిశ్రామిక దిగ్గజాల్లో ఆనంద్ మహీంద్రా ఒకరు. మనసును కదిలించే అంశాలపై ఆయన తనదైనశైలిలో స్పందిస్తుంటారు. తాజాగా ఆయన ఓ చిరిగిపోయిన పాస్‌పోర్టుపై స్పందించారు. 
 
దీనిపై ఆయన స్పందిస్తూ, 'పిల్లాడు డ్యామేజ్ చేసిన పాస్‌పోర్టు ఫోటోను షేర్ చేసి.. నా మనవడికి నా పాస్‌పోర్టును అందకుండా పెట్టాలి. లేకపోతే నా పాస్‌పోర్టుకు కూడా ఇదే గతి పడుతుందేమో.. నా మనవడు ఆ పిల్లాడిలా క్ష‌మాప‌ణ‌లు చెప్పడు'.. అంటూ ట్వీట్ చేశారు. 
 
అంతే.. దీనిపై నెటిజన్లు తమకు తోచిన విధంగా స్పందిస్తున్నారు. ఆనంద్ చేసిన ట్వీట్‌పై వాళ్లు కూడా ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు. 
 
సార్.. మీరేమీ టెన్షన్ పడకండి. పాస్‌పోర్ట్‌ను మందంగా ఉండే ప్లాస్టిక్ షీట్‌తో తయారు చేస్తారు. ఈ ఫోటో కూడా ఫేక్.. అని ఒకరు... సార్ అది ఫేక్ స్టోరీ.. మీ పాస్‌పోర్ట్ సేఫే కదా అంటూ కామెంట్లు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments