Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా పాస్‌పోర్టును నా మనవడికి అందకుండా పెట్టాలి...

Webdunia
ఆదివారం, 17 ఫిబ్రవరి 2019 (09:56 IST)
దేశ పారిశ్రామిక దిగ్గజాల్లో ఆనంద్ మహీంద్రా ఒకరు. మనసును కదిలించే అంశాలపై ఆయన తనదైనశైలిలో స్పందిస్తుంటారు. తాజాగా ఆయన ఓ చిరిగిపోయిన పాస్‌పోర్టుపై స్పందించారు. 
 
దీనిపై ఆయన స్పందిస్తూ, 'పిల్లాడు డ్యామేజ్ చేసిన పాస్‌పోర్టు ఫోటోను షేర్ చేసి.. నా మనవడికి నా పాస్‌పోర్టును అందకుండా పెట్టాలి. లేకపోతే నా పాస్‌పోర్టుకు కూడా ఇదే గతి పడుతుందేమో.. నా మనవడు ఆ పిల్లాడిలా క్ష‌మాప‌ణ‌లు చెప్పడు'.. అంటూ ట్వీట్ చేశారు. 
 
అంతే.. దీనిపై నెటిజన్లు తమకు తోచిన విధంగా స్పందిస్తున్నారు. ఆనంద్ చేసిన ట్వీట్‌పై వాళ్లు కూడా ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు. 
 
సార్.. మీరేమీ టెన్షన్ పడకండి. పాస్‌పోర్ట్‌ను మందంగా ఉండే ప్లాస్టిక్ షీట్‌తో తయారు చేస్తారు. ఈ ఫోటో కూడా ఫేక్.. అని ఒకరు... సార్ అది ఫేక్ స్టోరీ.. మీ పాస్‌పోర్ట్ సేఫే కదా అంటూ కామెంట్లు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments