Webdunia - Bharat's app for daily news and videos

Install App

కూతుళ్ళను చంపిన పద్మజ జైల్లో వింత శబ్ధాలు, భయాందోళనలో ఖైదీలు

Webdunia
మంగళవారం, 2 ఫిబ్రవరి 2021 (22:04 IST)
దేశవ్యాప్తంగా మదనపల్లె జంట హత్యల కేసు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కన్నకూతుళ్ళను చంపుకున్న తల్లిదండ్రుల కేసు ఇప్పటికీ ఒక మిస్టరీనే. రోజుకో మలుపు తిరుగుతున్న ఈ కేసుకు సంబంధించి తల్లిదండ్రులు మదనపల్లె సబ్ జైలులో శిక్ష అనుభవిస్తున్నారు.
 
అయితే గత ఐదురోజుల నుంచి ఇద్దరూ కూడా జైలు శిక్ష అనుభవిస్తుంటే పద్మజ మాత్రం అస్సలు నిద్రపోవడం లేదట. సరిగ్గా అన్నం తినడం లేదట. కలియుగం అంతమవుతోంది. మీరందరూ ఇక ఉండరు అంటూ గట్టిగా కేకలు వేస్తూ వింత శబ్ధాలు చేస్తోందట పద్మజ.
 
సరిగ్గా భోజనం చేయకపోవడం.. నిద్రపోకుండా వుండటంతో పద్మజ ముఖం పూర్తిగా పీల్చుకుపోయిందట. నీళ్ళు కూడా తాగకపోవడంతో ఆమె గొంతు ఎండిపోయి నోటి నుంచి నురగ వచ్చేస్తోందట. అయినా కూడా ఆమె వింత శబ్ధాలు చేస్తూనే ఉందట. పద్మజ చేస్తున్న కేకలతో తోటి ఖైదీలు వణికిపోతున్నారట. వారికి కూడా నిద్ర లేకుండా చేస్తోందట పద్మజ.
 
ఇక తండ్రి పురుషోత్తం అయితే ఒక మూలన సైలెంట్‌గా కూర్చుని ధ్యానం చేసుకుంటూ ఉంటున్నాడట. అంతేకాకుండా ఉన్నట్లుండి గట్టిగా ఏడుస్తున్నాడట. దీంతో భయాందోళనలతో ఉంటున్నారు తోటి ఖైదీలు. వారిద్దరి మానసిక స్థితి సరిగ్గా లేదని.. వైజాగ్‌కు తరలించడానికి అనుమతి ఇవ్వాలని జైలు సూపరింటెండెంట్ కోరుతున్నా సరే అనుమతి మాత్రం రావడం లేదట. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

థియేటర్స్‌కి రమ్మని ఆడియన్స్‌ని రిక్వెస్ట్ చేస్తున్నా : త్రినాథరావు నక్కిన

ప్రియదర్శి, ఆనంది, సుమ కనకాల చిత్రం ప్రేమంటే థ్రిల్లింగ్ షెడ్యూల్ పూర్తి

సుధీర్ అత్తవర్ చిత్రం కొరగజ్జ తో ప్రయోగం చేయబోతున్న గోపీ సుందర్

గోపీచంద్‌, మీనాక్షి దినేష్ జంటగా బీవీఎస్ఎన్ ప్రసాద్ చిత్రం

Imanvi : నేను భారతీయ అమెరికన్‌ని, నా వాళ్ళు ఎవరూ సైన్యంలో లేరు : ఇమాన్వి స్పష్టీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments