Webdunia - Bharat's app for daily news and videos

Install App

దక్షిణాదిలో బీజేపీకి సున్నా.. కానీ మళ్లీ ప్రధానిగా నరేంద్ర మోడీనే...

దక్షిణాది రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ పట్ల ప్రజల్లో ఆదరణ ఏమాత్రం పెరగలేదని తాజాగా నిర్వహించిన ఓ సర్వేలో వెల్లడైంది. అయితే, దేశ ప్రధాని పీఠంపై మళ్లీ నరేంద్ర మోడీనే ఆసీనులవుతారని ఆ సర్వే స్పష్టం చేస

Webdunia
శుక్రవారం, 5 అక్టోబరు 2018 (10:07 IST)
దక్షిణాది రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ పట్ల ప్రజల్లో ఆదరణ ఏమాత్రం పెరగలేదని తాజాగా నిర్వహించిన ఓ సర్వేలో వెల్లడైంది. అయితే, దేశ ప్రధాని పీఠంపై మళ్లీ నరేంద్ర మోడీనే ఆసీనులవుతారని ఆ సర్వే స్పష్టం చేసింది. ఏబీపీ-సీ ఓటర్ సంస్థ ఈ సర్వేను నిర్వహించింది. ఇందులో వచ్చే సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో మళ్లీ ఎన్డీయే అధికారంలోకి వస్తుందని తేలింది.
 
గడచిన మూడునెలల్లో జరిపిన 'దేశ్‌ కా మూడ్' పేరుతో ఈ సర్వే నిర్వహించింది. ఈ సర్వే ప్రకారం ఎన్డీయే కూటమికి 276, యూపీఏకు 112, ఇతరులకు 155 స్థానాలు లభించవచ్చని తెలిపింది. 
 
ఓట్ల శాతం ప్రకారం చూస్తే ఎన్‌డీఏకు 38 శాతం, యూపీఏకు 25 శాతం, ఇతరులకు 37 శాతం ఓట్లు పడవచ్చునని అంచనా వేయగా, దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ ఏమాత్రం పుంజుకోలేదని స్పష్టం చేసింది. ఈ రాష్ట్రాల్లో ఎన్డీయే కూటమికి 21, యూపీఏకు 32, ఇతరులకు (ప్రాంతీయ పార్టీలకు) 76 స్థానాలు లభిస్తాయని సర్వే పేర్కొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Modi: మార్క్ శంకర్ కోలుకుంటున్నాడు - మోదీ, చంద్రబాబుకు ధన్యవాదాలు : పవన్ కళ్యాణ్ (video)

NTR: ఎన్.టి.ఆర్., ప్రశాంత్ నీల్ చిత్రం డ్రాగన్ అప్ డేట్

Akhil: పుట్టేటప్పుడు పేరు ఉండదు. పోయేటప్పుడు ఊపిరి ఉండదు - అఖిల్.. లెనిన్ గ్లింప్స్

Prabhas: రాజాసాబ్ రిలీజ్ కోసం తిరుపతి, శ్రీకాళహస్తి ఆలయాలను దర్శించిన మారుతి

Vijayashanti : కళ్యాణ్ రామ్, విజయశాంతి పై ముచ్చటగా బంధాలే.. పాట చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments