Webdunia - Bharat's app for daily news and videos

Install App

తక్కువ కట్నం తెచ్చిందనీ భార్యను గర్రా నదిలో తోసేసిన భర్త... ఎక్కడ?

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరిగే నేరాలు ఘోరాల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్నాయి. తాజాగా ఓ భర్త అత్యంత కిరాతకంగా ప్రవర్తించాడు. తన భార్య తక్కువ మొత్తంలో కట్నం తెచ్చిందన్న అక్కసుతో ఆమెను నదిలో తోసేశాడు.

Webdunia
శుక్రవారం, 5 అక్టోబరు 2018 (10:00 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరిగే నేరాలు ఘోరాల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్నాయి. తాజాగా ఓ భర్త అత్యంత కిరాతకంగా ప్రవర్తించాడు. తన భార్య తక్కువ మొత్తంలో కట్నం తెచ్చిందన్న అక్కసుతో ఆమెను నదిలో తోసేశాడు. అయితే, ఆ వివాహిత అదృష్టవశాత్తు ప్రాణాపాయం నుంచి గట్టెక్కింది. ఈ దారుణం యూపీలోని షాజన్‌పూర్‌లో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే...
 
షాజహాన్‌పూర్ పట్టణానికి చెందిన ఆకాష్‌కుమార్ అదే పట్టణానికి చెందిన అంజలిని వివాహం చేసుకున్నాడు. తక్కువ కట్నం తీసుకువచ్చిందని కోపంతో ఆకాష్ కుమార్ తన సోదరుడు వదినతో కలిసి అంజలిని కొట్టి గర్రా నదిలోకి తోసేశాడు. తీవ్ర గాయాలతో అంజలి నది ఒడ్డున అపస్మారక స్థితిలో పడివుండగా స్థానికులు గుర్తించి ఆమెను ఆసుపత్రికి తరలించారు. 
 
ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సృహలోకి వచ్చిన అంజలి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తాను తక్కువ కట్నం తీసుకువచ్చానని భర్త ఆకాష్‌కుమార్ అతని సోదరుడు, సోదరుడి భార్య కలిసి తనను కొట్టి నదిలో పడేశారని అంజలి తన ఫిర్యాదులో పేర్కొంది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు... భర్త ఆకాష్ కుమార్‌తో పాటు ఇతర నిందితుల కోసం గాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మంచు మనోజ్‌ను చూసి బోరున ఏడ్చేసిన మంచు లక్ష్మి! (Video)

చియాన్ విక్రమ్‌ తనయుడితో మలయాళ బ్యూటీ డేటింగ్!!

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

Siddu: జాక్ తో బొమ్మరిల్లు భాస్కర్ ట్రబుల్ లో పడ్డాడా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments