Webdunia - Bharat's app for daily news and videos

Install App

ది కేరళ స్టోరీస్ హీరోయిన్ ఆదాశర్మకు ప్రమాదం - ఆస్పత్రిలో అడ్మిట్

Webdunia
ఆదివారం, 14 మే 2023 (17:53 IST)
ఇటీవల విడుదలైన వివాదాస్పద చిత్రం "ది కేరళ స్టోరీస్". ఈ చిత్రంలో ప్రధాన పాత్రను పోషించిన హీరోయిన్ ఆదాశర్మకు, ఆ చిత్ర దర్శకుడు సుధీప్తో సేన్‌లు రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. ముంబైలోని ఓ ప్రైవేటు కార్యక్రమానికి వెళుతుండగా వీరి ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైనట్టు తెలుస్తుంది. ఆ వెంటనే వీరిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. 
 
దీనిపై దర్శకుడు సుధీప్తో సేన్ స్పందిస్తూ, ఆదివారం సాయంత్రం కరీంనగర్‌లో జరిగే ఏక్తా యాత్రకు హాజరుకాలేకపోవడం బాధగా ఉందని తెలిపారు. అయితే, వీరి ప్రమాదానికి గల పూర్తి వివరాలు తెలియాల్సివుంది. కాగా, ఇటీవల విడుదలైన ది కేరళ స్టోరీస్ చిత్రం మంచి టాక్‌తో విజయవంతంగా ప్రదర్శితమవుతున్న విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments