Webdunia - Bharat's app for daily news and videos

Install App

వివాహ బంధాన్ని బలోపేతం చేసుకునేందుకు అమ్మ కావాలని అనుకోలేదు..

Webdunia
ఆదివారం, 14 మే 2023 (15:53 IST)
హీరో రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదల తన తొలి మాతృదినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆమె ఓ భావోద్వేగభరితమైన ట్వీట్ చేశారు. వాసత్వాన్ని కొనసాగించడానికో, మా వివాహ బంధాన్ని బలోపేతం చేసుకోవడానికో తాను అమ్మను కావాలని అనుకోలేదని చెప్పారు. ఈ సందర్భంగా ఆమె బేబీ బంప్‌తో ఉన్న ఓ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. తాను తొలి మదర్స్ డే జరుపుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. 
 
"మాతృత్వాన్ని స్వీకరించడానికి ఎంతో గర్వపడుతున్నా. నేను సమాజం అంచనాలకు అనుగుణంగా ఉండటానికో, వారసత్వాన్ని కొనసాగించడానికో, మా వివాహ బంధాన్ని బలోపేతం చేసుకోవాలనో నేను అమ్మను కావాలని అనుకోలేదు. అతులేని ప్రేమను నా బిడ్డకు ఇవ్వగలనని, జాగ్రత్తగా చూసుకోగలనని నేను మానసికంగా సిద్ధపడిన తర్వాతనే తల్లిని కావాలని నిర్ణయం తీసుకున్నా" అని ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చారు. 
 
ఉపాసన పెట్టిన ట్వీట్‌కు హీరోయిన్లు తమకు నచ్చిన విధంగా కామెంట్స్ చేశారు. కియారా అద్వానీ, సమంత, త్రిష, శ్రియ, సంయుక్త తదితరులు ఉన్నారు. హ్యాపీ మదర్స్ అండే అంటూ విషెస్ చెప్పారు. 

సంబంధిత వార్తలు

కూలిన హెలికాఫ్టర్.. ఇరాన్ అధ్యక్షుడు మృతి?

ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు అవుతారని తెలంగాణాలో సంబరాలు.. వీడియో వైరల్

ఎన్నికల్లో గాజువాక టీడీపీ అభ్యర్థికి ప్రచారం చేసిన భార్య.. సస్పెండ్ చేసిన రిజిస్ట్రార్

దేశంలో ప్రారంభమైన ఐదో విడత పోలింగ్ - ఓటేసిన ప్రముఖులు

నా భార్య కొడుతుంది.. చంపేస్తుందేమో.. నా భార్య నుండి నన్ను కాపాడండి

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments