Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముంబైలో 'తలైవా' ఐపీఎల్ -- దర్బార్ షూటింగ్ ముచ్చట్లు

Webdunia
శుక్రవారం, 26 ఏప్రియల్ 2019 (12:51 IST)
తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ ఏ పని చేసినా అది సంచలనమే అవుతుంది. ఆయన సిగరెట్ వెలిగించినా, చేయి తిప్పినా లేదా క్రికెట్ బ్యాట్ పట్టినా సరే అది మీడియాకు సంచలన వార్తకిందే లెక్క. ప్రస్తుతం ఆయన ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో "దర్బార్" అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ ముంబైలో జరుగుతోంది. 
 
ఈ చిత్రం షూటింగ్ గ్యాప్‌లో చిత్ర బృందంతో కలిసి రజనీకాంత్ క్రికెట్ ఆడగా, ఆ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇక వీటిని చూసిన రజనీ అభిమానులు "ఇది తలైవా ఐపీఎల్" అంటూ కామెంట్స్ చేస్తున్నారు. రజినీతోపాటు హీరోయిన్ నయనతార, కమెడియన్ యోగిబాబు తదితరులు కూడా క్రికెట్ ఆడారు. ఈ చిత్రంలో రజనీకాంత్ పోలీస్‌గా నటిస్తున్నారన్న సంగతి తెలిసిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Bengaluru: వ్యాపారవేత్తపై కత్తితో దాడి- రూ.2కోట్ల నగదును దోచేసుకున్నారు

Hyderabad: టిప్పర్ లారీ ఢీకొని ఒకటవ తరగతి విద్యార్థి మృతి

EV Scooter: ఛార్జ్ అవుతున్న ఈవీ స్కూటర్ బ్యాటరీ పేలి మహిళ మృతి

విజయనగరంలో బాబా రాందేవ్.. ఏపీలో రూ.వెయ్యి కోట్లు పెట్టుబడి

తిరుమల శ్రీవారి ఆలయం, చిత్రాలతో మొబైల్ గేమ్.. తాటతీస్తామన్న బీఆర్ నాయుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

సయాటికా నొప్పి నివారణ చర్యలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments