బాలీవుడ్ నటుడు సోనూసూద్‌కు బీఎంసీ నోటీసులు

Webdunia
సోమవారం, 6 డిశెంబరు 2021 (13:31 IST)
బాలీవుడ్ నటుడు సోనూసూద్‌కు బృహైన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) నోటీసు జారీచేసింది. తన ఆరు అంతస్తుల నివాస భవనాన్ని హోటల్‌గా మార్చారని, దాన్ని తిరిగి నివాస భవనంగా పునరుద్ధరించాలని బీఎంసీ అధికారులు ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ నోటీసును గత నెల 15వ తేదీన జారీ చేయగా, ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 
 
గతంలో సోనూసూద్ భవనం కూల్చివేతపై బాంబే హైకోర్టు స్టే విధించింది. 'మీ భవనంలోని 1 నుంచి 6వ అంతస్తులలో మీరు బస/బోర్డింగ్ కార్యకలాపాలను నిలిపివేసినట్టు మీరు లేఖలో పేర్కొన్నారు. మంజూరైన ప్లాన్ల కోసం ఆ భవనం నివాసం అవసరరాలకు ఉపయోగిస్తామని మీరు పేర్కొన్నారు. పునరుద్ధరణకు అవసరమైన పని పురోగతిలో ఉందని మీరు చెప్పారు' అని బీఎంసీ నోటీసులో పేర్కొంది. 
 
బీఎంసీ కార్యలయం అక్టోబరు 20వ తేదీన స్థలాన్ని పరిశీలించగా ఆమోదించిన ప్రణాళిక ప్రకారం ఇంకా పనిని పునరుద్ధరించలేదని గమనించామని బీఎంసీ నోటీసు తెలిపింది. హోటల్‌ను నివాస భవనంగా మార్చాలని బీఎంసీ నోటీసులో సోనూసూద్‌ను కోరింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రాగిసంగటిలో బొద్దింక ... ఉలిక్కిపడిన హైదరాబాద్ ఆహార ప్రియులు

మరో ఆరు నెలల్లో విద్యుత్ వాహనాల ధరలు తగ్గుతాయ్ : కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ

గెలిచిన తర్వాత పార్టీ మారితే ఇంటికొచ్చి చితక్కొడతాం : భారాస ఎమ్మెల్యే వార్నింగ్

అమ్మవారి వేడుకల్లో భార్యతో కలిసి నృత్యం.. అంతలోనే భర్త అనతలోకాలకు...

సీనియర్ ఎన్టీఆర్ చరిత్ర సృష్టించారు.. మూడేళ్లలో రూ.2.41 కోట్లు సంపాదించాను.. ప్రశాంత్ కిషోర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వర్షా కాలంలో జామ ఆకుల టీ తాగితే?

మామిడి పండ్లతో అజీర్తి సమస్యకు క్షణాల్లో పరిష్కారం

బఠాణీలు మధుమేహ వ్యాధిగ్రస్తులు తినవచ్చా?

ఆకు కూరలు ఎందుకు తినాలి? తెలుసుకోవాల్సిన విషయాలు

మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడే ఆహార పదార్థాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments