Webdunia - Bharat's app for daily news and videos

Install App

అక్కడ గిల్లి.. ఇప్పుడేం చేస్తావ్ అనేలా ముఖం పెట్టాడు.. కంగనా రనౌత్

Webdunia
మంగళవారం, 22 జనవరి 2019 (18:38 IST)
ప్రపంచాన్ని మీటూ ఉద్యమం కుదిపేసిన సంగతి తెలిసిందే. మీటూ సందర్భంగా బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్, నిర్మాత వికాస్ బెహల్ తన పట్ల ప్రవర్తించిన తీరును గురించి వెల్లడించింది. తాజాగా తనకు ఎదురైన అనుభవం గురించి మళ్లీ నోరు విప్పింది కంగనా రనౌత్. 
 
ఇటీవల ఓ కార్యక్రమంలో హాజరైన సందర్భంగా తన పట్ల ఓ వ్యక్తి అభ్యంతరకరంగా ప్రవర్తించాడని కంగనా చెప్పుకొచ్చింది. పిరుదులపై గిల్లి.. ఇప్పుడేం చేస్తావన్నట్లు అతడు చూసిన చూపుతో తనకు చిరాకు వచ్చిందని కంగనా వెల్లడించింది. 
 
ఆడపిల్లల రక్షణ కోసం మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాలని ఓ చర్చా వేదికలో రాణీముఖర్జీ చెప్పారు. ఆమె చెప్పింది నిజమే. మీటూ ప్రభావం చిత్ర పరిశ్రమలో బాగా ఉంది. నటీనటులతో అసభ్యంగా ప్రవర్తించే వారు ఉంటారని కంగనా చెప్పుకొచ్చింది. కాగా కంగనా ప్రధాన పాత్రధారిగా 'మణికర్ణిక' సినిమా ఈ నెల 25న విడుదల కానున్న సంగతి తెలిసిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

India: పాకిస్తాన్ నుండి ప్రత్యక్ష-పరోక్ష దిగుమతులను నిషేధించిన భారత్

Sharmila: రాష్ట్రం రూ.10 లక్షల కోట్ల అప్పుల భారంతో ఉంది-వైఎస్ షర్మిల

థూ.. ఏజెంట్ దూషించి ఇజ్జత్ తీశాడు .. ట్రాక్టర్‌కు నిప్పు పెట్టిన రైతు (Video)

Jagan: రోమ్ తగలబడుతుంటే ఏపీ సర్కారు నీరో చక్రవర్తిలాగా ప్రవర్తిస్తోంది-జగన్ ఎద్దేవా

Alekhya Reddy: కల్వకుంట్ల కవితతో అలేఖ్య రెడ్డి స్నేహం.. భావోద్వేగ పోస్టు వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలో తెలుసా?

మల్బరీ పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments