Webdunia - Bharat's app for daily news and videos

Install App

చర్చలు - బేరాలు ఉండవు.. ఒకే రేటు : శృతిహాసన్

Webdunia
ఆదివారం, 10 మే 2020 (12:01 IST)
తనది ఒకే రేటు అని.. చర్చలు, బేరాలంటూ ఏవీ ఉండవని విశ్వనటుడు కమల్ హాసన్ ముద్దులు కుమార్తె, టాలీవుడ్ హీరోయిన్ శృతిహాసన్ అంటోంది. కరోనా లాక్‌డౌన్ కారణంగా ఆమె ప్రస్తుతం ముంబైలో ఒంటరిగా నివశిస్తోంది. 
 
తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ప్రస్తుతం తాను ముంబైలో ఒంటరిగా నివసిస్తున్నట్టు చెప్పారు. మా నాన్న కమల్ హాసన్, చెల్లి అక్షర హాసన్‌లు చెన్నైలో ఉంటున్నారని చెప్పారు. 
 
తాను లాక్‌డౌన్ సమయంలో ఎంతో ఎంజాయ్ చేస్తున్నట్టు చెప్పకొచ్చింది. తనకు ఇష్టమైన ఆహారాన్ని ఆరగిస్తూ, సోషల్ మీడియా ద్వారా కొత్త వారితో స్నేహం చేస్తున్నట్టు చెప్పింది. అంతేకాకుండా, కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రతి ఒక్కరూ వ్యక్తిగత శుభ్రతను పాటించాలని ఆమె కోరారు. 
 
అదేసమయంలో లాక్‌డౌన్ సమయంలో మందకొడిగా ఉండకుండా యాక్టివ్‌గా ఉంటూ, ఇంటితో పాటు పరిసరాలను శుభ్రం చేసుకోవాలని శృతిహాసన్ పిలుపునిచ్చింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భార్యాభర్తల మధ్య గొడవ.. మద్యం మత్తులో కుమార్తె గొంతుకోసి...

యాంకర్ స్వేచ్ఛతో సన్నిహిత సంబంధం నిజమే... : పూర్ణచందర్

ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం : సీఎం చంద్రబాబు

పుల్లెల గోపీచంద్ అకాడమీలో తమ సరికొత్త క్లినిక్‌ను ప్రారంభించిన వెల్నెస్ కో

ప్రియురాలుని బైక్ ట్యాంక్ పైన పడుకోబెట్టి వేగంగా నడుపుతూ యువకుడు రొమాన్స్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments