Webdunia - Bharat's app for daily news and videos

Install App

మళ్లీ తల్లికాబోతున్న బుల్లితెర యాంకర్.... అనసూయనా? లాస్యనా?

Webdunia
బుధవారం, 21 సెప్టెంబరు 2022 (15:00 IST)
బుల్లితెరపై అనసూయ, శ్రీముఖి, రష్మీ గౌతమ్, లాస్య, సుమ వంటి వారు యాంకర్లుగా రాణిస్తున్నారు. వీరిలో పలువురుకి వివాహమైంది. ముఖ్యంగా, సుమ, అనసూయ వంటి వారికి వివాహమై పిల్లలు కూడా ఉన్నారు. రష్మీ గౌతమ్, శ్రీముఖికి ఇంకా పెళ్ళికాలేదు. కానీ మరో యాంకర్ లాస్య మాత్రం ఇప్పటికే ఓ బిడ్డకు జన్మనిచ్చింది. ఇపుడు మరోమారు తల్లికాబోతుంది. ఈ విషయాన్ని లాస్య దంపతులు స్వయంగా ప్రకటించారు. తాము మరోమారు పేరెంట్స్ అవుతున్నామని చెప్పారు. దీంతో లాస్య దంపతులకు అనేక మంది శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
 
బిగ్ బాస్ నాలుగో సీజన్‌లో పాల్గొన్న లాస్య కొన్నేళ్ళ క్రితం మంజునాథ్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. వీరికి జున్ను అనే కుమారుడు ఉన్నాడు. తాజాగా లాస్య సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేసింది. ఇందులో తాము మరోమారు పేరెంట్స్ అవుతున్నామని తెలిపింది. తాను గర్భవతిని అని ఆమె వెల్లడించింది. తమ కుటుంబం మరో రెండు అడుగులు ముందుకు వేస్తోందని తెలిపింది. ఈ విషయం తెలియగానే పలువురు ఆమెకు బెస్ట్ విషెస్ తెలుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్‌లో కరోనా కలకలం.. జూన్ ఒకటికి 3758 కేసు - డబ్ల్యూహెచ్‌వో హెచ్చరిక

బాలికపై అత్యాచారం - వీడియో తీసి బ్లాక్‌మెయిల్‌‍తో మళ్లీమళ్లీ ఘోరం

కాన్పూర్ ఆశ్రమంలో దారుణం - తైక్వాండో క్రీడాకారిణిపై గ్యాంగ్ రేప్

అబ్బే వాళ్లేమీ మారలేదు... వాళ్ళేమీ మారరు కూడా... (video)

జో బైడెన్‌ను 2020లో ఉరితీశారా..? డోనాల్డ్ ట్రంప్ ఆసక్తికర పోస్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments