Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెక్ బౌన్స్ కేసులో మోహన్ బాబుకు యేడాది జైలు...

Webdunia
మంగళవారం, 2 ఏప్రియల్ 2019 (13:04 IST)
సినీ నటుడు, వైకాపా నేత మంచు మోహన్ బాబుకు ఒక యేడాది పాటు జైలుశిక్ష విధిస్తూ హైదరాబాద్‌లోని ఎర్రమంజిల్ కోర్టు మంగళవారం తీర్పును వెలువరించింది. రూ.48 లక్షల చెక్ బౌన్స్ కేసులో కోర్టు ఈ శిక్ష విధించింది. 
 
మోహన్‌ బాబుపై ప్రముఖ నిర్మాత వైవీఎస్ చౌదరి 2010లో పెట్టిన కేసులో కోర్టు ఈ మేరకు తీర్పు ఇచ్చింది. ఒక యేడాది జైలుతో పాటు రూ.41.75 లక్షల అపరాధం కూడా విధించింది. ఈ చెక్ బౌన్స్ కేసులో ఏ1గా ఆయన సొంత నిర్మాణ సంస్థ లక్ష్మీ ప్రసన్ పిక్చర్స్‌ ఉంటే, మోహన్ బాబు ఏ2గా ఉన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆ బిల్లు దేశాన్ని మధ్య యుగంలోకి నెట్టేస్తుంది : రాహుల్ గాంధీ

కాంగ్రెస్ యువ ఎమ్మెల్యే హోటల్‌కు రమ్మంటున్నారు..

ఢిల్లీలో దారుణం : అమ్మానాన్నలను చంపేసిన కుమారుడు..

Wife: బైకుపై వెళ్తూ భర్త ముఖంపై యాసిడ్ పోసిన భార్య.. ఎందుకో తెలుసా?

నాలా వద్ద మహిళ మృతదేహం.. వరదల్లో కొట్టుకుపోయిందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments