Webdunia - Bharat's app for daily news and videos

Install App

డిసెంబర్ 31 అర్థరాత్రి వరకు మందు షాపులు తెరిచేవుంటాయ్

Webdunia
మంగళవారం, 28 డిశెంబరు 2021 (22:56 IST)
ఏపీలో డిసెంబర్‌ 31 వ తేదీన అర్థరాత్రి వరకు మద్యం దుకాణాలకు అనుమతులు ఇచ్చింది సర్కార్‌. ఇదే తరహాలో తెలంగాణ రాష్ట్ర మందుబాబులకు గుడ్ న్యూస్. డిసెంబర్ 31న అర్థరాత్రి వరకు మందు షాపులు తెరిచి వుంచేలా తెలంగాణ సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు.
 
ఈ మేరకు మద్యం షాపులతో సహ, ఈవెంట్లు, బార్లు, రెస్టారెంట్లకు డిసెంబర్‌ 31 న అర్థరాత్రి వరకు ఓపెన్‌ చేసుకునేలా అనుమతులు ఇస్తూ.. కేసీఆర్‌ సర్కార్‌ నిర్ణయం తీసుకుంది.
 
డిసెంబర్‌ 31 వ తేదీన వైన్స్‌ రాత్రి 12 గంటలకు ఓపెన్‌ ఉన్నప్పటికీ.. డ్రంకన్‌ డ్రైవ్‌ ఉంటుందని పేర్కొంది తెలంగాణ సర్కార్‌. ఏదీ ఏమైనా.. అర్థరాత్రి వరకు వైన్స్‌ ఒపెన్‌ ఉంటాయని కేసీఆర్‌ సర్కార్‌ ప్రకటన చేయడంతో.. మందు బాబులు సంబరాలు చేసుకుంటున్నారు.
 
ఇక తెలంగాణ రాష్ట్రంలో జనవరి 2 వ తేదీ వరకు కరోనా ఆంక్షలు అమలు చేస్తున్నట్లు ఇటీవలే కేసీఆర్‌ సర్కార్‌ ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే.. ఇవాళ మద్యం షాపులకు మాత్రం అనుమతులు ఇవ్వడం గమనార్హం.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Monalisa: మలయాళ సినిమాలో నటించనున్న కుంభమేళా మోనాలిసా

Havish: కీలక సన్నివేశాల చిత్రీకరణలో హవీష్, కావ్య థాపర్ ల నేను రెడీ

ప్రియదర్శి, నిహారిక ఎన్.ఎం. నటించిన మిత్ర మండలి దీపావళికి రాబోతోంది

రహస్యంగా పెళ్లి చేసుకున్న బాలీవుడ్ నటి!

కర్నాటక సీఎం సిద్ధూతో చెర్రీ సమావేశం.. ఫోటోలు వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments