Webdunia - Bharat's app for daily news and videos

Install App

సైదాబాద్‌ చిన్నారి కేసు: రైలు పట్టాలపై నిందితుడు రాజు శవం

Webdunia
గురువారం, 16 సెప్టెంబరు 2021 (11:04 IST)
హైదరాబాద్ నగరంలోని సైదాబాద్‌ సింగరేణి బస్తీకి చెందిన చిన్నారి అత్యాచారం, హత్యకేసులోని ప్రధాన నిందితుడు రాజు ఆత్మహత్య చేసుకున్నాడు. వరంగల్‌ జిల్లాలోని స్టేషన్‌ ఘన్‌పూర్‌ రైల్వే ట్రాక్‌వద్ద రాజు మృతదేహం లభ్యమైంది. చేతిపై ఉన్న పచ్చబొట్టు ఆధారంగా రాజును పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు అధికార ప్రకటన విడుదల చేయాల్సి ఉంది. 
 
కాగా, చిన్నారిపై అత్యాచారం చేసి అత్యంత క్రూరంగా హత్య చేసి తప్పించుకున్న విషయం తెల్సిందే. గత ఐదు రోజులుగా అతని కోసం పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. పైగా ఆయన ఆచూకీ తెలిపిన వారికి రూ.10 లక్షల రివార్డు కూడా ఇస్తామని పోలీసులు ప్రకటించారు. 
 
అతన్ని పట్టుకోవడానికి పోలీసు బృందాలు రంగంలోకి దిగాయి. నిందితుడిన కఠినంగా శిక్షించాలని, ఎన్‌కౌంటర్, ఉరి తీయాలనే బహిరంగంగా డిమాండ్స్ చేస్తున్నారు. ఈ క్రమంలో నిందితుడు రాజు ఆత్మహత్య చేసుకున్నాడు. ఘట్ కేసర్ ట్రాక్‌పై రాజు మృతదేహం లభ్యమైంది. చేతిపై ఉన్న టాటూ ఆధారంగా అతడిని గుర్తించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments