Webdunia - Bharat's app for daily news and videos

Install App

మంత్రులకు ఫోన్ కాల్: అత్యవసరంగా మంత్రులతో కేసీఆర్ సమావేశం, ఎందుకు?

Webdunia
శనివారం, 19 మార్చి 2022 (15:05 IST)
తెలంగాణ మంత్రులకు కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి అత్యవసర ఫోన్ కాల్ వెళ్లింది. మంత్రులను వెంటనే రావాలంటూ కేసీఆర్ తెలియజేయడంతో అంతా తమతమ కార్యక్రమాలను రద్దు చేసుకుని హుటాహుటిని అక్కడి వెళ్లారు.

 
కేసీఆర్ ఫామ్ హౌసుకు వెళ్లిన మంత్రుల్లో హరీశ్ రావు, తలసాని, గంగుల కమలాకర్, ప్రశాంత్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, జగదీష్ రెడ్డి వున్నారు. కాగా ఇద్దరుముగ్గురు మంత్రులు ఈ సమావేశానికి హాజరు కాలేకపోయారు. కేటీఆర్ అమెరికా పర్యటనలో వున్న సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అందం కోసం సర్జరీ చేయించుకున్న మౌనీ రాయ్?

మంచు మనోజ్‌ను చూసి బోరున ఏడ్చేసిన మంచు లక్ష్మి! (Video)

చియాన్ విక్రమ్‌ తనయుడితో మలయాళ బ్యూటీ డేటింగ్!!

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments