Webdunia - Bharat's app for daily news and videos

Install App

మంత్రులకు ఫోన్ కాల్: అత్యవసరంగా మంత్రులతో కేసీఆర్ సమావేశం, ఎందుకు?

Webdunia
శనివారం, 19 మార్చి 2022 (15:05 IST)
తెలంగాణ మంత్రులకు కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి అత్యవసర ఫోన్ కాల్ వెళ్లింది. మంత్రులను వెంటనే రావాలంటూ కేసీఆర్ తెలియజేయడంతో అంతా తమతమ కార్యక్రమాలను రద్దు చేసుకుని హుటాహుటిని అక్కడి వెళ్లారు.

 
కేసీఆర్ ఫామ్ హౌసుకు వెళ్లిన మంత్రుల్లో హరీశ్ రావు, తలసాని, గంగుల కమలాకర్, ప్రశాంత్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, జగదీష్ రెడ్డి వున్నారు. కాగా ఇద్దరుముగ్గురు మంత్రులు ఈ సమావేశానికి హాజరు కాలేకపోయారు. కేటీఆర్ అమెరికా పర్యటనలో వున్న సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tamannaah: విరాట్ కోహ్లీ, అబ్ధుల్ రజాక్‌లతో అలాంటి రూమర్స్.. తమన్నా ఫైర్

యూనియన్లు కార్మికులనుంచి లక్షలు దోచేస్తున్నాయ్ : ఫిలిం ఛాంబర్ విమర్శ

పవన్ కళ్యాణ్ షూటింగ్ లో సినీ కార్మికుల ధర్నా - పోలీసు బందోబస్త్ ఏర్పాటు చేసిన నిర్మాతలు

Sonakshi Sinha: సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా థ్రిల్లర్ జటాధర.. థండరస్ లుక్

నా తలపై జుట్టంతా ఊడిపోయింది.. నీవు మాత్రం అలాగే ఎలా ఉన్నావయ్యా? రజనీకాంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

తర్వాతి కథనం
Show comments