పీకల దాకా మద్యం తాగి, కడుపు నిండా బిర్యానీ తిని మహిళపై అత్యాచార యత్నం చేసిన విఆర్ఎ

Webdunia
శనివారం, 19 మార్చి 2022 (14:55 IST)
వరంగల్ జిల్లాలో ఓ కామాంధుడి చేష్టకు మహిళ భీతిల్లిపోయింది. పొట్టకూటి కోసం బిర్యానీ హోటల్ నడుపుతున్న మహిళపై కామాంధుడు విరుచుకపడ్డాడు.

 
పూర్తి వివరాల్లోకి వెళితే... వరంగల్ జిల్లా కొండాపూర్ గ్రామానికి చెందిన శ్రీనివాస్ ఊరు శివార్లో బిర్యానీ హోటల్ పెట్టుకుని జీవనం సాగిస్తున్నాడు. ఈ హోటల్ కి రాత్రి 9 గంటల ప్రాంతంలో అదే గ్రామానికి చెందిన అశోక్ అనే విఆర్ఎ బిర్యానీ తినేందుకు వచ్చాడు. ఐతే అప్పటికే పూటుగా మద్యం సేవించి వున్న అశోక్, కడుపు నిండా బిర్యానీ తిని, ఆపై అశోక్ భార్య పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు.

 
ఆమెను సమీప పొలాల్లోకి లాక్కెళ్లి అత్యాచారం చేయబోయాడు. ఇంతలో బాధితురాలు పెద్దగా కేకలు వేయడంతో భర్త శ్రీనివాసరావు అక్కడికి చేరుకుని అతడిని అడ్డుకున్నాడు. ఐతే తన కామాంధ కోర్కెను అడ్డుకున్న శ్రీనివాసరావు చేతి వేలు నోట్లో పెట్టుకుని కొరికేసి అశోక్ అక్కడ నుంచి పారిపోయాడు. దాంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేసారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వేధింపులు ధైర్యంగా ఎదుర్కోండి.. మహిళలకు ఐష్ పిలుపు

ఇకపై చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్‌కు విదేశీ విరాళాలు

Naveen Polishetty : భీమవరం బల్మా గీతంతో గాయకుడిగా అదరగొట్టిన నవీన్‌ పొలిశెట్టి

Manoj: కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు : మంచు మనోజ్

అశ్విని దత్ ప్రజెంట్స్ లో జయకృష్ణ ఘట్టమనేని చిత్రం శ్రీనివాస మంగాపురం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

తర్వాతి కథనం
Show comments