Webdunia - Bharat's app for daily news and videos

Install App

పీకల దాకా మద్యం తాగి, కడుపు నిండా బిర్యానీ తిని మహిళపై అత్యాచార యత్నం చేసిన విఆర్ఎ

Webdunia
శనివారం, 19 మార్చి 2022 (14:55 IST)
వరంగల్ జిల్లాలో ఓ కామాంధుడి చేష్టకు మహిళ భీతిల్లిపోయింది. పొట్టకూటి కోసం బిర్యానీ హోటల్ నడుపుతున్న మహిళపై కామాంధుడు విరుచుకపడ్డాడు.

 
పూర్తి వివరాల్లోకి వెళితే... వరంగల్ జిల్లా కొండాపూర్ గ్రామానికి చెందిన శ్రీనివాస్ ఊరు శివార్లో బిర్యానీ హోటల్ పెట్టుకుని జీవనం సాగిస్తున్నాడు. ఈ హోటల్ కి రాత్రి 9 గంటల ప్రాంతంలో అదే గ్రామానికి చెందిన అశోక్ అనే విఆర్ఎ బిర్యానీ తినేందుకు వచ్చాడు. ఐతే అప్పటికే పూటుగా మద్యం సేవించి వున్న అశోక్, కడుపు నిండా బిర్యానీ తిని, ఆపై అశోక్ భార్య పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు.

 
ఆమెను సమీప పొలాల్లోకి లాక్కెళ్లి అత్యాచారం చేయబోయాడు. ఇంతలో బాధితురాలు పెద్దగా కేకలు వేయడంతో భర్త శ్రీనివాసరావు అక్కడికి చేరుకుని అతడిని అడ్డుకున్నాడు. ఐతే తన కామాంధ కోర్కెను అడ్డుకున్న శ్రీనివాసరావు చేతి వేలు నోట్లో పెట్టుకుని కొరికేసి అశోక్ అక్కడ నుంచి పారిపోయాడు. దాంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేసారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రామాయణం: సీత పాత్రకు సాయి పల్లవి యాప్ట్ కాదంటోన్న నెటిజన్లు.. ట్రోల్స్ మొదలు

ఈడీ విచారణకు హాజరైన ఏస్ ప్రొడ్యూసర్.. వివరణ ఇచ్చిన అల్లు అరవింద్

Prabhas: ఆదిపురుష్ తో ప్రభాస్ రాంగ్ స్టెప్ వేశాడా? ఎవరైనా వేయించారా?

666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్ చిత్రం నుండి డాలీ ధనుంజయ్ లుక్

కిరీటి రెడ్డి, శ్రీలీల పై జూనియర్ చిత్రంలో వయ్యారి సాంగ్ చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments