Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమల కొండకు పోటెత్తిన భక్తులు... అలిపిరి వద్ద గంటల తరబడి వెయిటింగ్

Webdunia
శనివారం, 19 మార్చి 2022 (14:38 IST)
తిరుమలలో తిరిగి సాధారణ స్థితి కనిపిస్తోంది. కరోనా కేసులు బాగా తగ్గిపోవడంతో తిరుమల శ్రీవారి దర్శనం కోసం భక్తులు బారులు తీరుతున్నారు. శనివారం నాడు అలిపిరి వద్ద భారీగా వాహనాలు చెకింగ్ పాయింట్ వద్ద బారులు తీరాయి.

 
వాహనాల రద్దీతో సామాన్య భక్తులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కాగా తిరుమల శ్రీవారిని శుక్రవారం నాడు 66,763 భక్తులు దర్శించుకున్నట్లు తితిదే తెలిపింది. రూ. 4.29 కోట్లు హుండీ ఆదాయం వచ్చినట్లు వెల్లడించింది.

 
మరోవైపు భక్తుల తాకిడి ఎక్కువ కావడంతో తిరుమలలో అద్దె గదుల కొరత ఏర్పడింది. దీనితో భక్తులు పెద్దసంఖ్యలో గదుల కోసం వేచి చూస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా ముందు అన్నయ్య అని పిలిచేది.. ఇది హనీ ట్రాప్: జానీ మాస్టర్ భార్య

జానీ మాస్టర్ 4 ఏళ్లుగా అత్యాచారం చేస్తూనే వున్నాడు: రిమాండ్ రిపోర్ట్

నాగేశ్వరరావు గారి ఫ్యాన్స్ తో కలిసి భోజనాలు, బట్టలు పంపిణీ చేసిన అక్కినేని కుటుంబం

మన్యం ధీరుడు.. సీతారామరాజు చిత్రం ఎలా వుందంటే.. రివ్యూ

చిరంజీవికి అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి అవార్డ్ ప్రకటించిన నాగార్జున

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రాగన్ ఫ్రూట్ తింటే ప్రయోజనాలు ఏమిటి?

బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడుతున్న 7 ఏళ్ల బాలుడికి అమెరికన్ ఆంకాలజీ విజయవంతంగా చికిత్స

పీసీఓఎస్ అవగాహన మాసం: సహజసిద్ధంగా పీసీఓఎస్ నిర్వహణకు చిట్కాలు

యూఎస్ పోలో ఆసన్‌తో కలిసి శ్రీ సవాయి పద్మనాభ్ సింగ్ కలెక్షన్

మణిపాల్ హాస్పిటల్‌కు ఎన్ఏబీహెచ్ డిజిటల్ హెల్త్ అక్రిడిటేషన్-గోల్డ్ లెవెల్

తర్వాతి కథనం
Show comments