Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమల కొండకు పోటెత్తిన భక్తులు... అలిపిరి వద్ద గంటల తరబడి వెయిటింగ్

Webdunia
శనివారం, 19 మార్చి 2022 (14:38 IST)
తిరుమలలో తిరిగి సాధారణ స్థితి కనిపిస్తోంది. కరోనా కేసులు బాగా తగ్గిపోవడంతో తిరుమల శ్రీవారి దర్శనం కోసం భక్తులు బారులు తీరుతున్నారు. శనివారం నాడు అలిపిరి వద్ద భారీగా వాహనాలు చెకింగ్ పాయింట్ వద్ద బారులు తీరాయి.

 
వాహనాల రద్దీతో సామాన్య భక్తులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కాగా తిరుమల శ్రీవారిని శుక్రవారం నాడు 66,763 భక్తులు దర్శించుకున్నట్లు తితిదే తెలిపింది. రూ. 4.29 కోట్లు హుండీ ఆదాయం వచ్చినట్లు వెల్లడించింది.

 
మరోవైపు భక్తుల తాకిడి ఎక్కువ కావడంతో తిరుమలలో అద్దె గదుల కొరత ఏర్పడింది. దీనితో భక్తులు పెద్దసంఖ్యలో గదుల కోసం వేచి చూస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఘోరాలు, సాధువులు, నాగ సాధువులకు ప్రదర్శించిన కన్నప్ప చిత్రం

హ్రుతిక్ రోషన్ ఎమోషన్ భావాలతో వార్ 2 కేక్ కటింగ్ తో షూటింగ్ పూర్తి

Siddharth: నేను కూడా లైఫ్ ని రెండుసార్లు రీసెట్ చేశాను : హీరో సిద్ధార్థ్

న్యూ టాలెంట్ కు సపోర్ట్ గా నిలుస్తున్న హీరో కిరణ్ అబ్బవరం

Upasana: నా భర్తకి అయ్యప్ప స్వామి, నాకు సాయి బాబా పట్ల విశ్వాసం : ఉపాసనా కామినేని కొణిదెల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments