Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేసీఆర్ ఫార్మ్ హౌజ్‌కి నీటిని తరలించేందుకే కొండపోచమ్మ రిజర్వాయర్: రేవంత్ రెడ్డి

Webdunia
శనివారం, 19 మార్చి 2022 (14:07 IST)
ముఖ్యమంత్రి కేసీఆర్ ఫార్మ్ హౌజ్‌కి నీటిని తరలించేందుకే కొండపోచమ్మ రిజర్వాయర్ నిర్మించారని తెలంగాణ పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. ధరణి పోర్టల్ ద్వారా వేలమంది పేదలు భూములు కోల్పోతున్నారని విమర్శించారు.

 
భూములను త్యాగం చేసిన రైతులను రీజినల్ రింగ్ రోడ్డు అంటూ మరోసారి వారిని మోసం చేయడానికి కేసీఆర్ సర్కారు పూనుకుందని అన్నారు. ఇక్కడ కోట్లు పలుకుతున్న ఎకరా భూమికి పరిహారంగా రూ. 10 లక్షలు ఇస్తారా... అంటూ ప్రశ్నించారు.

 
యాసంగిలో వరి వద్దు అని, వరి కొనుగోలు చేయని ప్రభుత్వాన్ని ప్రజలే ఉరి తీస్తారని రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసారు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్‌‌కు ఏమైంది? ఆస్పత్రిలో వున్నాడా?

భయంగా వుంది, జీవితాంతం నువ్వు నా చేయి పట్టుకుంటావా?: రెండో పెళ్లికి సమంత రెడీ?

మహా కుంభమేళాలో కుటుంబంతో పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్

ప్లాప్ తో సంభందం లేకుండా బిజీ గా సినిమాలు చేస్తున్న భాగ్యశ్రీ బోర్స్

ఇంటెన్స్ మ్యూజికల్ లవ్ స్టోరీగా హోలీ కి దిల్ రూబా తో వస్తున్నా : కిరణ్ అబ్బవరం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వయసు 59, గుర్రంతో పాటు దౌడు తీస్తున్న బాబా రాందేవ్ (video)

అధిక రక్తపోటును సింపుల్‌గా అదుపులోకి తెచ్చే పదార్థాలు

పిల్లలు వ్యాయామం చేయాలంటే.. ఈ చిట్కాలు పాటించండి

Garlic: పరగడుపున వెల్లుల్లిని నమిలి తింటే? చర్మం మెరిసిపోతుంది..

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

తర్వాతి కథనం
Show comments