Webdunia - Bharat's app for daily news and videos

Install App

నల్గొండలో పట్టపగలే దారుణం.. అందరూ చూస్తుండగా హత్య

Webdunia
గురువారం, 28 జనవరి 2021 (07:55 IST)
పట్టపగలే అందరూ చూస్తుండగానే దారుణ హత్య జరిగింది. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది అయితే ఈ ఘటన జరుగుతున్నప్పుడు చుట్టూ ఎంతో మంది ఉన్నప్పటికీ ఎవరు కూడా హత్య చేసే వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించలేదు. నల్గొండ జిల్లాలో ఈ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. పాటి మీది గూడెం ఆవాస గ్రామంలో పట్టపగలే పగ పడగవిడిచింది. 
 
వెంకటయ్య అతని కొడుకు దాయాదుల తో భూమి విషయంలో తగాదా ఉంది. ఈ క్రమంలోనే పగతో రగిలి పోతున్న దాయాదులు వెంకటయ్య అతని కొడుకు పై కర్రలతో దాడి చేసి విచక్షణారహితంగా కొట్టారు. తీవ్ర గాయాలపాలైన తండ్రి రోడ్డుపై రెండు గంటల పాటు రక్తం కారుతూ గాయాలతో విలవిలలాడుతూ కనిపించారు. ఇక ఈ ఘటనను స్థానికులు చూస్తూ ఉండిపోయారు తప్ప కనీసం అతనికి సహాయం కూడా అందించలేదు. చివరికి అతని ప్రాణాలు కోల్పోయాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పుష్ప 2 రికార్డు త్రివిక్రమ్ శ్రీనివాస్ బీట్ చేయగలడా, అర్జున్.సినిమా లేనట్టేనా !

మజాకా సెన్సార్ పూర్తి- యూ/ఏ సర్టిఫికేట్ ఇచ్చిన బోర్డ్

సకెస్స్ కోసం రెండు సినిమాల షూటింగ్ లు చేస్తున్న రవితేజ

పోలీసులు అరెస్టు చేయలేదు : మంచు మనోజ్

పవన్ ఫ్యాన్స్‌కు శుభవార్త చెప్చిన నిర్మాత ఏఎం రత్నం.. ఏంటది?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిల్లలు వ్యాయామం చేయాలంటే.. ఈ చిట్కాలు పాటించండి

Garlic: పరగడుపున వెల్లుల్లిని నమిలి తింటే? చర్మం మెరిసిపోతుంది..

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

తర్వాతి కథనం
Show comments