Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమిత్ షాతో భేటీ కానున్న జూనియర్ ఎన్టీఆర్

Webdunia
ఆదివారం, 21 ఆగస్టు 2022 (13:17 IST)
తెలంగాణలో అమిత్ షా టూర్‌లో తాజా అప్డేట్ వచ్చింది. తెలంగాణకు వస్తోన్న కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను జూనియర్ ఎన్టీఆర్ కలువనున్నారు. 
 
అమిత్ షాతో డిన్నర్‌కు జూనియర్ ఎన్టీఆర్‌ను ఆహ్వానించారు తెలంగాణ బీజేపీ నేతలు. అమిత్ షా ఆహ్వానం మేరకు తారక్ 15 నిమిషాల డిన్నర్ భేటీలో పాల్గొననున్నారు. 
 
కాగా ఇటీవల అమిత్ షా ఆర్ఆర్ఆర్ సినిమాలో కొమురం భీమ్ పాత్రలో ఒదిగిపోయిన ఎన్టీఆర్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. కాగా తారక్ రాజకీయాల్లోకి రావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్న తరుణంలో అమిత్ షాతో ఎన్టీఆర్ భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chinmayi: చిన్మయికి గంగై అమరన్ మద్దతు-సార్ ఆలోచించుకోండి.. సీఎం హౌస్ పక్కనే వుంది

మాల్దీవులకు బ్రాండ్ అంబాసిడర్‌గా కత్రినా కైఫ్

Ramya Pasupuleti : బికినీలో ఫిలిప్పీన్ బీచ్ లో రమ్య పసుపులేటి గ్లామర్ టీట్ చేస్తోంది

సయారా నుంచి జుబిన్ పాడిన రొమాంటిక్ ట్రాక్ బర్బాద్ విడుదల

ప్రభుత్వం గుర్తింపు ముందుకు వెళ్లేందుకు తోడ్పడతాయి : నాగ అశ్విన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

తర్వాతి కథనం
Show comments