Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమిత్ షాతో భేటీ కానున్న జూనియర్ ఎన్టీఆర్

Webdunia
ఆదివారం, 21 ఆగస్టు 2022 (13:17 IST)
తెలంగాణలో అమిత్ షా టూర్‌లో తాజా అప్డేట్ వచ్చింది. తెలంగాణకు వస్తోన్న కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను జూనియర్ ఎన్టీఆర్ కలువనున్నారు. 
 
అమిత్ షాతో డిన్నర్‌కు జూనియర్ ఎన్టీఆర్‌ను ఆహ్వానించారు తెలంగాణ బీజేపీ నేతలు. అమిత్ షా ఆహ్వానం మేరకు తారక్ 15 నిమిషాల డిన్నర్ భేటీలో పాల్గొననున్నారు. 
 
కాగా ఇటీవల అమిత్ షా ఆర్ఆర్ఆర్ సినిమాలో కొమురం భీమ్ పాత్రలో ఒదిగిపోయిన ఎన్టీఆర్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. కాగా తారక్ రాజకీయాల్లోకి రావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్న తరుణంలో అమిత్ షాతో ఎన్టీఆర్ భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. 

సంబంధిత వార్తలు

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments