Webdunia - Bharat's app for daily news and videos

Install App

జర్నలిస్ట్‌లూ సెక్రటేరియట్ కూల్చివేత కవరేజ్‌కి ఇప్పుడు వెళ్ళండి: టీఎస్ హైకోర్టు

Webdunia
సోమవారం, 27 జులై 2020 (17:11 IST)
సెక్రటేరియట్ కూల్చివేత కవరేజ్‌కు ప్రభుత్వం మీకు అనుమతి ఇచ్చింది కదా, ఇప్పుడు వెళ్ళండి అంటూ మీడియాకు హైకోర్టు సూచించింది. రోడ్డు- భవనాల శాఖ కార్యదర్శి, హైదరాబాద్ సీపీ నేతృత్వంలో మీడియా కవరేజ్ చేస్తామని ప్రభుత్వం చెప్పడంతో ప్రభుత్వం ఇష్టమొచ్చినట్లు ఎప్పుడుపడితే అప్పుడు పంపించడం పత్రికా స్వేచ్చకు విరుద్ధమని మాకు ప్రతి రోజు అనుమతి ఉండేలా ఆదేశాలు ఇవ్వాలని కోర్టును పిటీషనర్ కోరారు.
 
దీనికి హైకోర్టు స్పందిస్తూ ఇప్పుడు వెళ్ళిరండి అసలు ఏం జరుగుతుందో చూడాలని మీడియాను సూచించింది హైకోర్టు.అసలు మీడియాపై ఇన్ని ఆంక్షలు పెడుతున్నారా?? తెలపాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది. పూర్తి వివరాలతో కౌంటర్ ధాఖలు చేస్తామని ప్రభుత్వం కోర్టుకు తెలియజేసింది. పత్రిక స్వేచ్ఛ పైన ఓపెన్ కోర్టులో సుదీర్ఘ విచారణ జరుపుతామని హైకోర్టు పేర్కొంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Thug Life: కమల్ హాసన్‌ను క్షమాపణ చెప్పమని కోరడం తగదు: సుప్రీం కోర్టు

Dil Raju: గద్దర్ అవార్డ్ ఫంక్షన్ హిట్టా - ఫ్లాపా - ఏవరేజా? స్పెషల్ స్టోరీ

Raja sab: గత ఏడాది మా చిత్రాలు నిరాశపరిచాయి : టీజీ విశ్వప్రసాద్

Bengal Files: రాజకీయ వ్యవస్థను ప్రశ్నించిన ది బెంగాల్ ఫైల్స్ టీజర్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments