తెలంగాణా రాష్ట్రంలో ధాన్యం కొనుగోలుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

Webdunia
మంగళవారం, 28 డిశెంబరు 2021 (16:51 IST)
తెలంగాణ రైతుల పట్ల కేంద్రం ఎట్టకేలకు కరుణించింది. ధాన్యం కొనుగోలుకు పచ్చజెండా ఊపింది. ఈ ఖరీఫ్ సీజన్‌లో 60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కంటే అధికంగా సేకరిస్తామని ప్రభుత్వం చెబుతూ వచ్చింది. అయితే, ఆ మాటలను లిఖత పూర్వకంగా ఇవ్వాలంటూ ఇటీవల ఢిల్లీకి వెళ్లిన తెలంగాణ మంత్రుల బృందం పట్టుబట్టింది. 
 
ఈ నేపథ్యంలో ఖరీప్‌సు సంబంధించి తెలంగాణా రాష్ట్రంలోని పూర్తి ధాన్యం కొనుగోలు చేస్తామని కేంద్రం స్పంష్టం చేసింది. ఈ మేరకు కేంద్రం నుంచి తెలంగాణ పౌర సరఫరాల కమిషనర్‌కు లేఖ రాసింది. తెలంగాణాలో ఖరీఫ్ సీజన్‌లో బియ్యం సేకరణ లక్ష్యం పెంచినట్టు పేర్కొంది. 
 
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గత సెప్టెంబరు 20వ తేదీన రాసిన లేఖపై కేంద్రం స్పందిస్తూ ఈ మేరకు పచ్చజెండా ఊపింది. బియ్యం సేకరణ లక్ష్యం పెంపుదలకు భారత ప్రభుత్వం ఆమోదం తెలిపినట్టు ఆ లేఖలో పెట్టింది. ఈ క్రమంలో తాజాగా మరో ఆరు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించనుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

షూటింగులో ప్రమాదం... హీరో రాజశేఖర్‌ కాలికి గాయాలు

Tarun Bhaskar: రీమేక్ అయినా ఓం శాంతి శాంతి శాంతిః సినిమాని లవ్ చేస్తారు : తరుణ్ భాస్కర్

ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్.. ఏం కష్టమొచ్చిందో?

Rana: చాయ్ షాట్స్ కంటెంట్, క్రియేటర్స్ పాపులర్ అవ్వాలని కోరుకుంటున్నా: రానా దగ్గుపాటి

Pawan Kalyan!: పవన్ కళ్యాణ్ తో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ చిత్రం !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సులభంగా శరీర బరువును తగ్గించే మార్గాలు

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

Black Salt: నల్ల ఉప్పును తీసుకుంటే మహిళలకు ఏంటి లాభం?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

తర్వాతి కథనం
Show comments