Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా భార్యను పట్టిస్తే రూ.5 వేలు బహుమతి : భర్త ప్రకటన

Webdunia
మంగళవారం, 28 డిశెంబరు 2021 (15:38 IST)
ప్రియుడితో లేచిపోయిన తన భార్యను పట్టించినా, ఆచూకీ తెలిపినా ఐదు వేల రూపాయల నగదు బహుమతి అందజేస్తానని ఓ భర్త ప్రకటన చేశారు. ఈ మేరకు సోషల్ మీడియాలో వెల్లడించారు. భార్యతో పాటు కుమారుడిని కూడా వెంట బెట్టుకుని పోవడంతో బాధిత భర్త తీవ్ర ఆందోళనకు గురవుతున్నాడు. 
 
ఈ ఘటన వెస్ట్ బెంగాల్ రాష్ట్ర రాజధాని కోల్‌కతాలో వెలుగు చూసింది. ఈ నెల 9వ తేదీ రాత్రి బాధితుడి భార్య ప్రియుడితో కలిసి నంబరు లేని కారులో లేచిపోయింది. ఇంట్లో ఉన్న నగలు, ఆభరణాలు, ఓటర్ ఐడీ, ఆధార్ కార్డులతో పాటు పిల్లాడి బర్త్ సర్టిఫికేట్‌ను కూడా తీసుకెళ్లిందని బాధిత భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 
 
ఇపుడు వారిద్దరి ఆచూకీ తెలిపిన వారికి రూ.5 వేల నగదు బహుమతి అందజేస్తానని ప్రకటించారు. పైగా, భార్యపిల్లవాడితో కలిసివుండటమే తన లక్ష్యమని, అందువల్ల వారిద్దరూ కలిసి రావాలని కోరారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బిగ్ బాస్‌ ఇంట్లో మొదలైన ప్రేమ.. అమీర్‌ను పెళ్లాడనున్న పావని రెడ్డి

భారతీయ సినిమా కథల్లోకి హిందూయిజం, ఆధ్యాత్మికత ప్రవేశిస్తున్నాయా? ప్రత్యేక కథనం

మస్తాన్ సాయి వల్ల దర్గాకు అపవిత్రత... గవర్నర్‌కు లావణ్య లేఖ

రజనీకాంత్‌ కూలీలో అమితాబ్‌, నాగార్జున ఎంట్రీ షురూ !

కార్తీక్ ఆర్యన్‌తో గ్లామర్ డోస్ పెంచేసిన శ్రీలీల.. బాలీవుడ్‌లో హిట్టవుతుందా? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments